Indian Railways: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాదిలోనే పరుగులు.. ఎప్పుడంటే..?
ఇండియాలో తొలి బుల్లెట్ రైలు ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంపై స్పష్టత వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. వచ్చే ఏడాదిలోనే మొట్టమొదటి రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
