Stock Market: రికార్డు స్థాయికి సూచీలు.. ఒక్క రోజే రూ.6,00,000 కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారంనాడు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 84 వేల పాయింట్లకు ఎగువున ముగిసింది. 1359 పాయింట్ల లాభం(1.7 శాతం)తో సెన్సెక్స్ 84,544.31 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
