Bank Account: ఓటీపీ లేకుండానే బ్యాంక్ చెల్లింపులు.. సైలెంట్ అథెంటిఫికేషన్ ఫీచర్ వచ్చేస్తుంది.. ఎలా పనిచేస్తుందంటే..?
బ్యాంక్ లావాదేవీలకు రెండెంచల వెరిఫికేషన్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి దీనిని అమలు చేస్తోంది. ఈ క్రమంలో సైలెంట్ అథెంటిఫికేషన్ ఫీచర్పై బ్యాంకులు వర్క్ చేస్తున్నాయి. అంటే ఓటీపీ అవసరం లేకుండానే చెల్లింపులు చేసేలా కొత్త మెకానిజం తీసుకురానున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
