Andhra Pradesh: అయోధ్యలో ప్రతిష్టించనున్న బాల రాముడి విగ్రహం ఎక్కడ తయారు చేశారో తెలుసా?
రామజన్మ భూమి అయోధ్యలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తూన్న రామాలయం సముదాయంలో ప్రతిష్ఠించనున్న బాల రాముని విగ్రహాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తయారు చేయించారు. విగ్రహదాత విగ్రహాన్ని ఆళ్ళగడ్డ శిల్పా కళాకారులతో రూపొందించారు. తయారు చేసిన విగ్రహాన్ని హిందూ ఐక్య ఫౌండేషన్ అధ్వర్యంలో ఆళ్లగడ్డ నుంచి నంద్యాల, మహానంది, ప్రకాశం జిల్లా గిద్ద లూరు, మార్కాపురం, విజయవాడ మీదుగా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
