కాలుష్యం కోరల్లో భారత్.. శ్వాస తీసుకుంటే గాల్లోకి ప్రాణాలు.. సర్వేలో షాకింగ్ నిజాలు..
దేశంలో వాయు కాలుష్యం బారినపడి ప్రతి ఏటా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా జరిపిన ఓ పరిశోధనలో శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, వారణాశి ప్రాంతాల్లో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాది రాష్ట్రాలకే వాయుకాలుష్యం ముప్పు అధికం అని తెలిసింది. ఈ అధ్యయనంలో భాగంగా దాదాపు దేశంలోని 10 ప్రముఖ నగరాల్లోని పీఎం కాలుష్య రేణువులను పరిశీలించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
