AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగే అలవాటు మీకూ ఉందా?

చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో తేనె, కాస్తింత నిమ్మరసం కలుపుకుని తాగడం అలవాటు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని చాలా మంది నమ్మకం..

Srilakshmi C
|

Updated on: Dec 03, 2025 | 12:50 PM

Share
చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో తేనె, కాస్తింత నిమ్మరసం కలుపుకుని తాగడం అలవాటు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని చాలా మంది నమ్మకం.

చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో తేనె, కాస్తింత నిమ్మరసం కలుపుకుని తాగడం అలవాటు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని చాలా మంది నమ్మకం.

1 / 5
నిజానికి, వేడి లేదా గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు అంటున్నారు. దీనిపై ఇటీవల ఒక షాకింగ్ నివేదిక వెలువడింది.

నిజానికి, వేడి లేదా గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు అంటున్నారు. దీనిపై ఇటీవల ఒక షాకింగ్ నివేదిక వెలువడింది.

2 / 5
ఆయుర్వేదం ప్రకారం ఈ అలవాటు చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయట. మీరూ దీన్ని చేస్తుంటే జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఆయుర్వేదం ప్రకారం ఈ అలవాటు చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయట. మీరూ దీన్ని చేస్తుంటే జాగ్రత్తగా ఉండటం మంచిది.

3 / 5
వేడి నీటిలో నిమ్మకాయను తేనెతో కలిపి తాగడం వల్ల దంత సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల ఎనామిల్‌ను బలహీనపరుస్తుంది. ఇది దంతక్షయానికి దారితీస్తుంది. కాబట్టి తేనెతో నిమ్మకాయ నీరు తాగకపోవడమే మంచిది.

వేడి నీటిలో నిమ్మకాయను తేనెతో కలిపి తాగడం వల్ల దంత సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల ఎనామిల్‌ను బలహీనపరుస్తుంది. ఇది దంతక్షయానికి దారితీస్తుంది. కాబట్టి తేనెతో నిమ్మకాయ నీరు తాగకపోవడమే మంచిది.

4 / 5
తేనెను ఎప్పుడూ వేడి చేయకూడదు. ఉడికించకూడదు. తేనెను వేడి నీటిలో కలిపినప్పుడు అది మీ శరీరానికి విషపూరితంగా మారుతుంది. ముఖ్యంగా 140 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద తేనె విషపూరితంగా మారుతుందని ఓ అధ్యయనంలో తేలింది. మీరు వేడి పాలు లేదా నీటిలో తేనె కలిపితే ఆ వేడికి విషపూరితంగా మారుతుంది.

తేనెను ఎప్పుడూ వేడి చేయకూడదు. ఉడికించకూడదు. తేనెను వేడి నీటిలో కలిపినప్పుడు అది మీ శరీరానికి విషపూరితంగా మారుతుంది. ముఖ్యంగా 140 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద తేనె విషపూరితంగా మారుతుందని ఓ అధ్యయనంలో తేలింది. మీరు వేడి పాలు లేదా నీటిలో తేనె కలిపితే ఆ వేడికి విషపూరితంగా మారుతుంది.

5 / 5