ఉగాది తర్వాత వారికి కనకవర్షం.. కుప్పలు తెప్పలుగా కరుణించబోతున్న లచ్చిందేవి
Ugadi 2026: మరో రెండు రోజుల్లో అంటే మార్చి 19 న ఉగాది పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకోనున్నారు. అందరూ ఉగాది పచ్చడిని తయారు చేసి పంచుతారు. ఆరు రుచులతో ఈ పచ్చడిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. అయితే, ఈ సారి కొందరికి అనుకూలంగా ఉంటే మరి కొందరికి ప్రతి కూలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
