Rewind 2021: చరిత్రలో ఈ ఏడాది.. దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద ఘటనలు..
Year Ender 2021: చరిత్రలో మర్చిపోలేని చరితగా 2021వ సంవత్సరం మిగిలిపోనుంది. 2019 చివరి నుంచి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కంటికి కనిపించని కరోనా భూతం భారత్లో విలయతాండవం చేసింది. కోవిడ్-19 సెకండ్ వేవ్లో భారత్లో లక్షలాది మంది కరోనా బారిన పడగా.. వేలాది మంది మరణించారు. చికిత్సకు ఆక్సిజన్, మందులు లభించక చాలామంది తనువుచాలించారు. దీంతోపాటు వ్యవసాయ చట్టాలపై రైతు నిరసనలు, గణతంత్ర దినోత్సవం రోజున చెలరేగిన హింస, ప్రముఖుల మరణాలు, రాజకీయ హింస, లఖీంపూర్ ఖేరీ ఘటన, సీడీఎస్ బిపిన్ రావత్ మరణం, ఇలా చాలా ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. వీటితోపాటు 2021వ సంవత్సరంలో అనేక విధ్వంసాలు, ప్రకృతి విలయాలు, విపత్కర పరిస్థితులు, హింస, విషాదానికి సంబంధించిన సంఘటనలు ఇలా చాలానే ఉన్నాయి. అయితే.. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దేశంలో జరిగిన వివాదాస్పద సంఘటనలు, విషాదాన్ని మిగిల్చిన టాప్-9 సంఘటనల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం..

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
Follow Us
