AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజాబ్ తరువాత ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తాం..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు తాము ఉచితంగా విద్యుత్ ఇస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మా ఢిల్లీలో మాకు సొంత విద్యుత్ ప్లాంట్లు లేకున్నా పొరుగు రాష్ట్రాలనుంచి కరెంట్ ను కొనుగోలు చేస్తున్నామని, అయినా ఇక్కడి ప్రజలకు 200 యూనిట్లవరకు ఫ్రీగా పవర్ ఇస్తున్నామని...

పంజాబ్ తరువాత ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తాం..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..
Centre Blocks Delhi's Ration Home Delivery Scheme,delhi Ration Home Delivery,cm Aravind Kejriwal,aravind Kejriwal,delhi,centre Blocks Delhi,
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 10, 2021 | 3:36 PM

Share

ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు తాము ఉచితంగా విద్యుత్ ఇస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మా ఢిల్లీలో మాకు సొంత విద్యుత్ ప్లాంట్లు లేకున్నా పొరుగు రాష్ట్రాలనుంచి కరెంట్ ను కొనుగోలు చేస్తున్నామని, అయినా ఇక్కడి ప్రజలకు 200 యూనిట్లవరకు ఫ్రీగా పవర్ ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ ని రేపు విజిట్ చేస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. మీ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇటీవల పంజాబ్ రాష్ట్రాన్ని సందర్శించిన కేజ్రీవాల్..తాము ఇక్కడ అధికారంలోకి వచ్చిన పక్షంలో 300 యూనిట్ల వరకు విద్యుత్ ని ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్ర శాసన సభకు వచ్జే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఉత్తరాఖండ్ అసెంబ్లీకి కూడా వచ్చే సంవత్సరం ఎలెక్షన్స్ జరగాల్సి ఉంది.ఈ కారణం వల్లే ఈ రాష్ట్రం మీద కూడా కేజ్రీవాల్ ఫోకస్ పెట్టారు.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గత ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ ను విజిట్ చేసి.. ఈ రాష్ట్రంలోనూ కేజ్రీవాల్ ప్రభుత్వం అనే పేరిట ప్రత్యేక ప్రచారోద్యమాన్ని చేపట్టారు. సుమారు 21 ఏళ్ళ క్రితం ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉంటూ వచ్చాయి. కాగా-తమ రాష్ట్రంలో ప్రతి నెలా ప్రజలకు 100 యూనిట్ల వరకు విద్యుత్ ని ఉచితంగా ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందని ఉత్తరాఖండ్ విద్యుత్ శాఖ మంత్రి హరక్ సింగ్ రావత్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా రంగంలోకి దిగారు. తాము ఇక్కడ అధికారంలోకి వస్తే ఇంతకన్నా ఎక్కువ యూనిట్ల పవర్ ను ఫ్రీగా ఇస్తామని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి  : మాస్క్ లేదంటే బాదుతున్న బుడ్డోడు..! పట్టించుకోని పర్యాటకులు..వైరల్ అవుతున్న చిన్నారి వీడియో :Little Boy In Dharamshala Video.

 Poisonous Snakes dowry : వింత ఆచారం..వరకట్నంగా 21 విష సర్పాలు! కూతురి పెళ్లి చేస్తే మామగారుఇవ్వాలంట..వైరల్ వీడియో.

 Shivaji Raja New Look : అయ్యో.. శివాజీ రాజాకు ఏమైంది..?హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శివాజీరాజా తనయుడు..(వీడియో).

 మందేసిన ఎలుకలు 12 సీసాలు ఖాళీ..!మందుబాబులు జాగ్రత్త పోటీకు రెడీగా..వైరల్ అవుతున్న వీడియో : Rats Drunk video.

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా