AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేరు. అమిత్ షా

భారత భూభాగంలో ప్రతి అంగుళం సురక్షితంగా ఉండేలా మోదీ ప్రభుత్వం చూస్తుందని, పూర్తి అప్రమత్తంగా ఉందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించుకోలేరు..

భారత భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేరు. అమిత్ షా
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 18, 2020 | 10:18 AM

Share

భారత భూభాగంలో ప్రతి అంగుళం సురక్షితంగా ఉండేలా మోదీ ప్రభుత్వం చూస్తుందని, పూర్తి అప్రమత్తంగా ఉందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించుకోలేరు.. మన రక్షణ దళాలు, నాయకత్వం దేశ సార్వభౌమాధికారాన్ని, సరిహద్దులను రక్షించుకునే సామర్థ్యాన్ని కలిగివున్నాయి అని అమిత్ షా చెప్పారు. ఈ విషయంలో ఎవరూ సందేహించాల్సిన పని లేదన్నారు. బీహార్ ఎన్నికల గురించి ప్రస్తావించిన ఆయన.. ఆ రాష్ట్రంలో ఎన్డీయేకి పూర్తి మెజారిటీ తథ్యమన్నారు. ఎన్నికల తరువాత నితీష్ కుమార్ తిరిగి సీఎం అవుతారన్నారు. పశ్చిమ బెంగాల్ లో వచ్ఛే ఏడాది నాయకత్వ మార్పు జరుగుతుందని, ఆ స్టేట్ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా జోస్యం చెప్పారు. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.

200కి.మీ. పొడవైన భూగర్భ గ్రామం! 20ఏళ్లుగా అక్కడే ఉంటున్న వందలమంది
200కి.మీ. పొడవైన భూగర్భ గ్రామం! 20ఏళ్లుగా అక్కడే ఉంటున్న వందలమంది
ఇదేందిరా సామి బంగారం ధర ఇంత తగ్గిందా..? వెండిపై భారీ తగ్గింపు!
ఇదేందిరా సామి బంగారం ధర ఇంత తగ్గిందా..? వెండిపై భారీ తగ్గింపు!
వెంకీతో ఛాన్స్.. బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన హీరోయిన్లు వీరే..
వెంకీతో ఛాన్స్.. బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన హీరోయిన్లు వీరే..
ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త కన్నీళ్లు.. చివరకు ఊహించని..
ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త కన్నీళ్లు.. చివరకు ఊహించని..
మెస్సీ రాక కోసం ఎయిర్ పోర్టులో వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్
మెస్సీ రాక కోసం ఎయిర్ పోర్టులో వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్
వేడి ఆహారంతో నాలుక కాలిందా? నొప్పి తగ్గించి త్వరగా నయం చేసే చిట్క
వేడి ఆహారంతో నాలుక కాలిందా? నొప్పి తగ్గించి త్వరగా నయం చేసే చిట్క
ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు
ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు
ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెల రూ.12 వేల పెన్షన్‌!
ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెల రూ.12 వేల పెన్షన్‌!
మెదడుకు మేత.. ఈ ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్తే.. నువ్వే తోపు!
మెదడుకు మేత.. ఈ ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్తే.. నువ్వే తోపు!
సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. రజినీ లైఫ్ స్టైల్ చూశారా.. ?
సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. రజినీ లైఫ్ స్టైల్ చూశారా.. ?