Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: పుట్టినరోజు సందర్భంగా ‘యశోభూమిని’ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 73వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, అభిమానులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ప్రధాని మోదీ ఆయన పుట్టినరోజు సందర్భంగా కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో.. యశోభూమి పేరుతో నిర్మించినటువంటి ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐఐసిసి) ను ఆయన ప్రారంభించనున్నారు.

Aravind B

|

Updated on: Sep 17, 2023 | 9:06 AM

ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 73వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, అభిమానులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 73వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, అభిమానులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

1 / 5
ప్రధాని మోదీ ఆయన పుట్టినరోజు సందర్భంగా కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో.. యశోభూమి పేరుతో నిర్మించినటువంటి  ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐఐసిసి) ను ఆయన ప్రారంభించనున్నారు. ఢిల్లీ విమానశ్రయం మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్‌ను అనుసంధానించే ద్వారాక సెక్టార్ 21 నుంచి ద్వారకా సెక్టార్ 25 వరకు పొడగించినటువంటి కొత్త మెట్రో స్టేషన్ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.

ప్రధాని మోదీ ఆయన పుట్టినరోజు సందర్భంగా కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో.. యశోభూమి పేరుతో నిర్మించినటువంటి ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐఐసిసి) ను ఆయన ప్రారంభించనున్నారు. ఢిల్లీ విమానశ్రయం మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్‌ను అనుసంధానించే ద్వారాక సెక్టార్ 21 నుంచి ద్వారకా సెక్టార్ 25 వరకు పొడగించినటువంటి కొత్త మెట్రో స్టేషన్ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.

2 / 5
యశోభూమి కేంద్రాన్ని దాదాపు రూ.4,400 కోట్ల వ్యయంతో..73వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మి్ంచారు. ఇందులోని ప్రధాన ఆడిటోరియంతో పాటు 15 సమావేశ గదులు ఉన్నాయి. అంతేకాదు ఒక గ్రాండ్ బాల్ రూంని 11 వేల మంది ప్రతినిధులు కూర్చునే సామర్థ్యంతో 13 మీటింగ్ రూమ్స్‌ను నిర్మించారు. ప్రధాన ఆడిటోరియంలో 6వేల మంది, బాల్‌రూంలో 2500 మందికి ఆతిథ్యం ఇవ్వొచ్చు.

యశోభూమి కేంద్రాన్ని దాదాపు రూ.4,400 కోట్ల వ్యయంతో..73వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మి్ంచారు. ఇందులోని ప్రధాన ఆడిటోరియంతో పాటు 15 సమావేశ గదులు ఉన్నాయి. అంతేకాదు ఒక గ్రాండ్ బాల్ రూంని 11 వేల మంది ప్రతినిధులు కూర్చునే సామర్థ్యంతో 13 మీటింగ్ రూమ్స్‌ను నిర్మించారు. ప్రధాన ఆడిటోరియంలో 6వేల మంది, బాల్‌రూంలో 2500 మందికి ఆతిథ్యం ఇవ్వొచ్చు.

3 / 5
యశోభూమిలో విస్తృతమైన ఎల్‌ఈడీ మీడియా విభాగాన్ని నిర్మించారు. బాల్‌రూంలో పెద్ద పెద్ద ఈవెంట్‌లు నిర్వహించేలా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. అలాగే కన్వెన్షన్ సెంటర్‌లోని 1,07,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్ ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేశారు.

యశోభూమిలో విస్తృతమైన ఎల్‌ఈడీ మీడియా విభాగాన్ని నిర్మించారు. బాల్‌రూంలో పెద్ద పెద్ద ఈవెంట్‌లు నిర్వహించేలా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. అలాగే కన్వెన్షన్ సెంటర్‌లోని 1,07,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్ ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేశారు.

4 / 5
ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశాలు, ప్రొత్సహకాలు, సదస్సలు అలాగే ఏవైన ప్రదర్శనలు నిర్వహించేందుకు మోదీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. 
ఈరోజు ఉదయం 11.00 AM గంటలకు యశోభూమిని ప్రారంభించనున్నారు.

ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశాలు, ప్రొత్సహకాలు, సదస్సలు అలాగే ఏవైన ప్రదర్శనలు నిర్వహించేందుకు మోదీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఈరోజు ఉదయం 11.00 AM గంటలకు యశోభూమిని ప్రారంభించనున్నారు.

5 / 5
Follow us