AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పుడు అలా చేస్తే కుదరదు… పాక్‌కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

కార్గిల్ సమయంలో లాగా పాకిస్థాన్ ప్రస్తుతం చొరబాట్లను ప్రేరేపించిందన్నారు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో మాదిరిగా ప్రస్తుతం చొరబాట్లకు పాల్పడితే తగిన పరిణామాలను ఎదుర్కోక తప్పదంటూ హెచ్చిరంచారు. భారత జవాన్లు సరిహద్దుల వెంబడి నిత్యం పహారా కాస్తూనే ఉన్నారన్నారు రావత్. కార్గిల్ వార్ జరిగి 20 ఏళ్లు అయిన సందర్భంగా మాట్లాడిన బిపిన్ రావత్ బోర్డర్‌లో నిత్యం పెట్రోలింగ్ చేస్తున్నామన్నారు. ఇకపై పాక్ చొరబాట్లను ప్రేరేపించదని ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పుడు అలా చేస్తే కుదరదు... పాక్‌కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 06, 2019 | 12:57 PM

Share

కార్గిల్ సమయంలో లాగా పాకిస్థాన్ ప్రస్తుతం చొరబాట్లను ప్రేరేపించిందన్నారు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో మాదిరిగా ప్రస్తుతం చొరబాట్లకు పాల్పడితే తగిన పరిణామాలను ఎదుర్కోక తప్పదంటూ హెచ్చిరంచారు. భారత జవాన్లు సరిహద్దుల వెంబడి నిత్యం పహారా కాస్తూనే ఉన్నారన్నారు రావత్. కార్గిల్ వార్ జరిగి 20 ఏళ్లు అయిన సందర్భంగా మాట్లాడిన బిపిన్ రావత్ బోర్డర్‌లో నిత్యం పెట్రోలింగ్ చేస్తున్నామన్నారు. ఇకపై పాక్ చొరబాట్లను ప్రేరేపించదని ధీమా వ్యక్తం చేశారు.