ఈ ఆకుకూర పప్పు అతిగా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయ్.. జాగ్రత్త!

Prasanna Yadla

14 August  2026

Pic credit - Pinterest

గంగవల్లి కూర పప్పు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు దీనిని అతిగా తింటారు   

గంగవల్లి కూర పప్పు

అయితే, ఏడాది మొత్తం తింటే అనేక సమస్యలు వస్తాయని అంటున్నారు 

అనేక సమస్యలు వస్తాయని 

అయితే, దీనిని మీరు 365 రోజులు తినడం అసలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు 

తినడం అసలు మంచిది కాదని

ఎందుకంటే, దీనిలో ఆక్సాలిక్ ఆమ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని తినకండి 

 ఆక్సాలిక్ ఆమ్లం

మీరు దీన్ని రోజూ తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు

 కిడ్నీలో రాళ్లు

మీరు ఈ గంగవల్లి కూరను నెలలో ఒకటి లేదా రెండు సార్లకి మించి తినకూడదు

రెండు సార్లకి మించి తినకూడదు 

అయితే, వానా కాలంలో దీనిని మీరు ఎక్కువగా తినకూడదు.మోతాదు మించితే సమస్యలు పక్కా

మించితే సమస్యలు పక్కా 

దీనిలో విటమిన్లు,  ఖనిజాలు ఉంటాయి. ఇంకా ఇది జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది

 జీర్ణక్రియ పనితీరు