Modi Cabinet: ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. ఓమిక్రాన్, 5 రాష్ట్రాల ఎన్నికలపై ప్రధాన చర్చ!

Union CAbinet Meet: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్, వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరుకానున్నారు.

Modi Cabinet: ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. ఓమిక్రాన్, 5 రాష్ట్రాల ఎన్నికలపై ప్రధాన చర్చ!
Pm Modi
Follow us

|

Updated on: Dec 29, 2021 | 10:37 AM

PM Narendra Modi to hold Council of Ministers Meet: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్, వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరుకానున్నారు. ఓమిక్రాన్ వేరియంట్‌తో పాటు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్‌తో సహా ఐదు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

గత గురువారం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ మహమ్మారి పరిస్థితిని సమీక్షించారు. ఓమిక్రాన్ వ్యాప్తికి సంబంధించి అధిక స్థాయి అప్రమత్తంగా ఉండాలని ప్రధాని అధికారులను కోరారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ కనీసం మూడు రెట్లు ఎక్కువ వ్యాప్తి చెందుతుందని గతంలో కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది కేంద్రం. అదే సమయంలో వార్‌రూమ్‌లను యాక్టివేట్ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. పెరుగుతున్న కొవిడ్ కేసులను విశ్లేషిస్తూ, జిల్లా, స్థానిక స్థాయిలో నివారణ కోసం కఠినమైన సత్వర చర్య తీసుకోవాలని సూచించింది.

ఇప్పటివరకు, భారతదేశంలోని 22 రాష్ట్రాల్లో 664 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో 186 మంది ఆరోగ్యవంతులయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా 167 కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత ఢిల్లీలో 165, కేరళలో 57, తెలంగాణలో 55, గుజరాత్‌లో 49, రాజస్థాన్‌లో 46 కేసులు వెలుగచూశాయి. మరోవైపు మరికొద్ది రోజుల్లోనే కొవిడ్ 19 వృద్ధి రేటులో భారతదేశం వేగవంతం కావచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదిక మంగళవారం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ నిర్వహించనున్న కేంద్ర కేబినెట్ కీలకంగా చర్చించనుంది. ఓమిక్రాన్ రోజువారీ కేసులలో భారతదేశం భారీగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కేసుల వేగవంతమైన పెరుగుదల సమయం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత వారం, భారతదేశం బూస్టర్ డోసులను అనుమతించింది. టీకా ప్రచారంలో 15 18 సంవత్సరాల మధ్య యుక్తవయస్కులు ఉన్నారు. ఇందుకోసం మెర్క్ & కో.. యాంటీవైరల్ పిల్ మొల్లూపిరవిర్, మరో రెండు వ్యాక్సిన్‌లతో పాటు, స్థానిక డ్రగ్ రెగ్యులేటర్ మంగళవారం ఆమోదించింది.

అదే సమయంలో, దేశంలో ఇచ్చిన యాంటీ కోవిడ్ 19 వ్యాక్సిన్ల డోస్‌ల సంఖ్య మంగళవారం నాటికి 143 కోట్లకు చేరుకుంది. జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రచారం ప్రారంభించింది కేంద్రం. ఇందులో మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేశారు. ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ఫిబ్రవరి 2 నుండి టీకాలు వేయడం ప్రారంభమైంది. కోవిడ్ 19 టీకా తదుపరి దశ మార్చి 1 నుండి 60 ఏళ్లు పైబడినవారు అనంతరం 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తుల కోసం ప్రారంభమైంది. దేశంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్ 1 నుంచి టీకాలు వేయడం ప్రారంభించింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయడానికి ప్రభుత్వం అనుమతించింది.

Read Also…  Omicron: అలర్ట్‌..! ఒమిక్రాన్‌కి సంబంధించి WHO 7 హెచ్చరికలు జారీ..?

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు