Clashes At Delhi: ఘర్షణలపై భగ్గుమన్న విపక్షాలు.. ప్రధాని మౌనం వల్లే ఈ దురాగతాలు అంటూ ఫైర్..!

Clashes At Delhi: దేశంలో పలుచోట్ల మతఘర్షణలు చెలరేగడంపై విపక్ష నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మౌనం కారణంగానే అల్లరిమూకలు మరింత

Clashes At Delhi: ఘర్షణలపై భగ్గుమన్న విపక్షాలు.. ప్రధాని మౌనం వల్లే ఈ దురాగతాలు అంటూ ఫైర్..!
Congress
Follow us

|

Updated on: Apr 17, 2022 | 6:10 AM

Clashes At Delhi: దేశంలో పలుచోట్ల మతఘర్షణలు చెలరేగడంపై విపక్ష నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మౌనం కారణంగానే అల్లరిమూకలు మరింత చెలరేగుతున్నాయని 13 పార్టీల విపక్ష నేతల సంతకాలతో ఉమ్మడి ప్రకటన విడుదలయ్యింది. ఈ మేరకు దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు 13 విపక్ష పార్టీల నేతలు. మతహింస, విద్వేషపూరిత ప్రసంగాలతో దేశంలో ప్రమాదకరమైన పరిస్థితులు కన్పిస్తున్నాయని విపక్ష నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మతవిద్వేషాలను రెచ్చగొడుతూ , అల్లర్లకు పాల్పడుతున్న వాళ్లను కఠినంగా శిక్షించాలని కోరారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ , తమిళనాడు సీఎం స్టాలిన్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజాతో పలువురు నేతలు ఈ లెటర్‌పై సంతకాలు చేశారు.

దేశమంతా అల్లర్లు చెలరేగుతుంటే ప్రధాని మోదీ పెదవి విప్పడం లేదని విపక్ష నేతలు విమర్శించారు. ప్రధాని మౌనం కారణంగానే అల్లరిమూకలు మరింత చెలరేగుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌, తృణమూల్‌, డీఎంకే, ఆర్జేడీ, లెఫ్ట్‌ నేతల పార్టీలు ఈ లేఖపై సంతకాలు చేశారు. శివసేన, ఆప్‌ నేతల సంతకాలు మాత్రం ఈ లేఖలో లేవు.

ఆహారం, దుస్తులు, పండుగలు, భాష పేరుతో మైనారిటీలపై ఆంక్షలు విధించడం దేశంలో ప్రమాదకరమైన పరిస్థితులకు దారి తీస్తుందని విపక్ష నేతలు హెచ్చరించారు. అన్ని వర్గాలు, మతాలను సమదృష్టితో చూసినప్పుడు దేశం అన్నిరంగాల్లో అభివృద్ది చెందుతుందని హితవు పలికారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న వాళ్లను అధికారంలో ఉన్నవాళ్లే ప్రోత్సహిస్తున్నారని విపక్ష నేతలు విమర్శించారు. వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటివరకు కన్పించలేదని లేఖలో పేర్కొన్నారు.

Also read:

Delhi Files – Vivek Agnihotri: ఇక ‘ఢిల్లీ ఫైల్స్’.. సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..

Viral Video: ఈ రైతు చాలా స్మార్ట్ గురూ.. పొలం పనుల్లో సరికొత్త ప్రయోగం.. మీకూ ఉపయోగపడొచ్చు ఓ లుక్కేయండి..!

Russia – Ukraine War: పుతిన్‌కు ఆగ్రహం కలిగించిన ఆ ఘటన.. సైన్యానికి కీలక ఆదేశాలు జారీ..!

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు