ఆపరేషన్ సిందూర్కి ముందు, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాల ఫొటోలు విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ!
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారత సాయుధ దళాలు ఆపరేషన్ సుందర్ను ప్రారంభించి, పాకిస్తాన్, పిఓకెలోని అనేక ఉగ్రవాద శిక్షణ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశాయి. బర్నాలా, కోట్లి, సర్జల్, మెహమూనా జోయా, మర్కజ్ తైబా వంటి ప్రధాన శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, ఉగ్రవాద శిక్షణా మౌలిక సదుపాయాలను నాశనం చేశాయి.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10