UP Rains: యూపీలో భారీ వర్షాల బీభత్సం.. గోడకూలి 9 మంది మృతి.. జనజీవనం అస్తవ్యస్తం
గత 24 గంటలుగా ఉత్తర్ ప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కురుస్తున్న వానల కారణంగా గోడలు కూలిన ఘటనలో 9 మంది సజీవ సమాధి అయ్యారు. రాష్ట్ర రాజధాని లక్నోలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లక్నో మొత్తం నీట మునిగింది. పట్టణ ప్రాంతాలు, మార్కెట్లు, లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి.
Most Read Stories