AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake gold : నకిలీ గోల్ట్ మాఫియా గుట్టురట్టు, రాగి ఆభరణాలకు బంగారం పూత పూసి రూ.5 కోట్ల రుణం తీసుకున్న నిందితులు

తమిళనాడులోని పుదుచ్చేరిలో ఓ నకిలీ గోల్డ్ మాఫియా గుట్టురట్టైంది. అయితే ఈ వ్యవహారం వెనుక ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఓ ఎస్సై ఉండటం కలకలం సృష్టించింది.

Fake gold : నకిలీ గోల్ట్ మాఫియా గుట్టురట్టు, రాగి ఆభరణాలకు బంగారం పూత పూసి రూ.5 కోట్ల రుణం తీసుకున్న నిందితులు
Gold
Aravind B
|

Updated on: Mar 14, 2023 | 1:45 PM

Share

తమిళనాడులోని పుదుచ్చేరిలో ఓ నకిలీ గోల్డ్ మాఫియా గుట్టురట్టైంది. అయితే ఈ వ్యవహారం వెనుక ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఓ ఎస్సై ఉండటం కలకలం సృష్టించింది. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ మాఫియాకు పోలీసులు చెక్ పెట్టారు. పుదుచ్చేరికి చెందిన భువనేశ్వరి అనే మహిళ ఈ నకిలి దందా నడిపిస్తోంది. ఆ దందా ఏంటో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. అదేంటంటే రాగి ఆభరణాలకు బంగారం పూత పూసి ఆ నగలతో బ్యాంక్ లు, గోల్డ్ లోన్ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడమే ఈ మాఫియా పని. ఇలా దాదాపు కొన్ని బ్యాంకులు, గోల్డ్ లోన్ సంస్థల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయాల వరకు ఈ ముఠా రుణాలు తీసుకొచ్చింది.

ఈ ముఠా వ్యవహారం తెలిసిన పోలీసులు నిందితుల కోసం గాలించగా కేటుగాళ్లు చిక్కనే చిక్కారు. ఇందులో ఉన్న మరో ట్విస్ట్ ఏంటంటే చిన్న చాపలకు వల వేస్తే జాక్ పాట్ లాగా పెద్ద చాప చిక్కింది. ఈ ముఠా వ్యవహారం వెనుక ఎస్సై జయరాం ఉండి ఈ దందా నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులతో పాటు ఎస్సైను సైతం అరెస్టు చేశారు. అయితే దొంగలు దొరికినప్పటికీ ఆ ముఠా చేసిన వ్యవహారంపై భయం పొనట్లు కనిపిస్తోంది. బ్యాంక్ సిబ్బంది, గోల్డ్ లోన్ ఇచ్చే సంస్థల వ్యాపారులను ఈ నకిలీ గ్యాంగ్ వ్యవహారం కలవెరపెడుతోంది. ఈ నకిలీ ముఠా చేసిన పనివల్ల ఇప్పడు తమిళనాడు, పుదుచ్చేరిలో ఇంకా ఎంత మొత్తంలో నకిలీ బంగారం బ్యాంకుల్లో ఉందోనన్న భయాలు మొదలయ్యాయి. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టడం ప్రారంభించారు. మరోవైపు నిందితులను కూడా విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!