Delhi: దేశ రాజధానిలో హై అలర్ట్‌.. ఢిల్లీకి పయనమైన 20 వేల మంది రైతులు..

పంటకు కనీస మద్దతు ధరపై భరోసా కల్పించాంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, పంటరుణాలు మాఫీ చేయాలని, రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై...

Delhi: దేశ రాజధానిలో హై అలర్ట్‌.. ఢిల్లీకి పయనమైన 20 వేల మంది రైతులు..
Delhi
Follow us

|

Updated on: Feb 13, 2024 | 12:40 PM

దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రైతుల ఛలో ఢిల్లీ కార్యక్రమం నేపత్యంలో హస్తిన దిగ్బంధనమైంది. రైతుల ధర్నాను భగ్నం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రమంత్రుల బృందంతో చర్చలు విఫలం కావడంతో.. ఉద్యమానికి సై అంటున్నారు రైతులు. ఉత్తరాదిలోని మూడు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 20 వేల మంది రైతులు ఛలో ఢిల్లీ చేపట్టారు. 2021 నాటి రైతుల ఉద్యమాన్ని తలపిస్తోంది ఛలో ఢిల్లీ. మళ్లీ ఉద్రిక్తతకు చోటివ్వకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు పోలీసులు.

పంటకు కనీస మద్దతు ధరపై భరోసా కల్పించాంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, పంటరుణాలు మాఫీ చేయాలని, రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

అయితే రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు కేంద్ర మంత్రుల బృందం సరేనంది. నాటి పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం విషయంలో కూడా సానుకూలంగా స్పందించింది. మినిమమ్ సపోర్ట్ ప్రైస్.. MSPకి చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌ దగ్గరే పీటముడి పడింది. ప్రభుత్వం ససేమిరా అనడంతో ‘ఢిల్లీ చలో’కి నడుం బిగించాయి రైతు సంఘాలు.

ఇదిలా ఉంటే రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ ప్రభావంతో దేశ రాజధాని నగరంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. రహదారుల దగ్గర పోలీసుల మోహరింపుతో.. వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. అతినిదానంగా వాహనాలు కదులుతుండడంతో.. కిలో మీటర్‌ దూరం దాటేందుకు గంటల సమయం పడుతోంది. రైతుల మెగా మార్చ్‌ను భగ్నం చేసేందుకు.. ఢిల్లీకి దారి తీసే ప్రధాన సరిహద్దుల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సింగూ, టిక్రిలతో పాటు ఢిల్లీ(ఘజియాబాద్‌), యూపీ నొయిడాల సరిహద్దు ప్రాంతాలైన ఘాజిపూర్‌, చిల్లా వద్ద పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అయితే పోలీసులు మాత్రం దారుల్ని పూర్తిగా మూసేయలేదని.. ఫెన్సింగ్‌లో పాక్షికంగా మూసేసి తనిఖీల అనంతరం అనుమతిస్తున్నామని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ రెసిపీ బెస్ట్..
బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ రెసిపీ బెస్ట్..
తెలుసా.. ఒంట్లో ఈ విటమిన్‌ లోపించినా కిడ్నీల్లో రాళ్లు పడతాయట!
తెలుసా.. ఒంట్లో ఈ విటమిన్‌ లోపించినా కిడ్నీల్లో రాళ్లు పడతాయట!
ఇకపై కథలు కుదరవ్.. గంజాయి సేవిస్తే ఈజీగా దొరికిపోతారు
ఇకపై కథలు కుదరవ్.. గంజాయి సేవిస్తే ఈజీగా దొరికిపోతారు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!