ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఆస్పత్రిలో చేరారు. అకస్మాత్తుగా చెస్ట్ పెయిన్‌ రావడంతో అతడి కుటుంబ సభ్యులు మంగళూరులోని కొడియాల్‌బెల్‌ ఆస్పత్రిలో చేర్చారు.

ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2020 | 6:07 PM

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఆస్పత్రిలో చేరారు. అకస్మాత్తుగా చెస్ట్ పెయిన్‌ రావడంతో అతడి కుటుంబ సభ్యులు మంగళూరులోని కొడియాల్‌బెల్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. చెస్ట్ పెయిన్‌తో ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారని.. ఇతడికి కిడ్నీ సమస్యలతో పాటు, గుండె సంబంధిత సమస్యలు ముందు నుంచే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే రెండు రోజుల క్రితమే రెగ్యులర్‌ చెకప్‌లో భాగంగా ఆస్పత్రికి వెళ్లి వచ్చారని.. బుధవారం నాడు అకస్మాత్తుగా చెస్ట్‌ పెయిన్‌కు గురవ్వడంతో ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు