AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెచ్చగొడుతున్నారు..! సోనియా, ప్రియాంక, ఒవైసీలపై ఫిర్యాదు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓవైపు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళన కార్యక్రమాలకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెల్పుతున్నాయి. అంతేకాదు.. వీలైనప్పుడల్లో బహిరంగ సభల్లో.. కేంద్రం తెచ్చిన ఈ చట్టంపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా పలు సభల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న ప్రసంగాలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. […]

రెచ్చగొడుతున్నారు..! సోనియా, ప్రియాంక, ఒవైసీలపై ఫిర్యాదు
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 25, 2019 | 8:19 AM

Share

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓవైపు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళన కార్యక్రమాలకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెల్పుతున్నాయి. అంతేకాదు.. వీలైనప్పుడల్లో బహిరంగ సభల్లో.. కేంద్రం తెచ్చిన ఈ చట్టంపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా పలు సభల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న ప్రసంగాలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. వీరు చేస్తున్న ప్రసంగాలు.. ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయంటూ వీరిపై కేసు నమోదు చేయాలంటూ ఓ న్యాయవాది కోర్టులో ఫిర్యాదు చేశారు.

యూపీలోని అలీగఢ్‌ చీఫ్‌ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో.. సోనియా, ప్రియాంక, అసదుద్దీన్ ఓవైసీలపై ప్రదీప్‌ గుప్తా అనే అడ్వకేట్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ ముగ్గురితోపాటుగా… ఓ పాత్రికేయుడి పేరు కూడా అందులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు.. విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.

కాగా, యూపీ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. యూపీలో జరిగిన పలు ఘర్షణల్లో పలువురు పౌరులు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మృతుల కుటుంబీకులను పరామర్శించేందుకు.. రాహుల్ గాంధీతో కలిసి మీరట్ వెళ్తుండగా.. పోలీసులు వీరిని అడ్డుకున్నారు.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి