BJP Expenditure: అధికారమే లక్ష్యంగా 5 రాష్ట్రాల్లో బీజేపీ జోరుగా ప్రచారం.. ఇందుకోసం ఎంత ఖర్చు చేసిందో తెలుసా..?

భారతీయ జనత పార్టీ ఈ ఏడాదిలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రూ.252 కోట్లను ఖర్చు చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందింది.

BJP Expenditure: అధికారమే లక్ష్యంగా 5 రాష్ట్రాల్లో బీజేపీ జోరుగా ప్రచారం.. ఇందుకోసం ఎంత ఖర్చు చేసిందో తెలుసా..?
Bjp
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Nov 11, 2021 | 10:24 PM

BJP Expenditure in Election: భారతీయ జనత పార్టీ ఈ ఏడాదిలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రూ.252 కోట్లను ఖర్చు చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందింది. పశ్చిమబెంగాల్‌ , తమిళనాడు , అసోం , పుదుచ్చేరి , కేరళ రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరిగాయి. అయితే, బెంగాల్‌ ఎన్నికల ప్రచారం కోసమే బీజేపీ మొత్తం రూ.252 కోట్లలో 60 శాతం నిధులను ఖర్చు చేసినట్టు ఈ నివేదిక వెల్లడించింది.

ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఎలాగైనా సీఎం మమతా బెనర్జీపై పట్టు సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేసింది బీజేపీ. ఇందు కోసం రూ.151 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ, అసోంలో రూ.44 కోట్లు ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు పెట్టింది. పుదుచ్చేరిలో దాదాపు రూ. ఐదు కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. తమిళనాడు ఎన్నికల్లో రూ.23 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ కేవలం 2.6 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. ఇక, లెఫ్ట్‌ఫ్రంట్‌ విజయం సాధించిన కేరళలో బీజేపీ రూ.30 కోట్లు ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టింది. ఈమేరకు ఈసీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది.

కేంద్ర ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన ఎన్నికల ఖర్చు నివేదికను పోల్‌ ప్యానెల్‌ బయటపెట్టింది. అయితే, బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో కోసం బీజేపీ కంటే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎక్కువ ఖర్చు చేసినట్టు పోల్‌ ప్యానెల్‌ నివేదిక వెల్లడించింది. బీజేపీ బెంగాల్‌లో రూ.151 కోట్లు ఖర్చు చేయగా తృణమూల్‌ కాంగ్రెస్ రూ.155 కోట్లు ఖర్చు చేసింది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సుడిగాలి ప్రచారం నిర్వహించారు. అయినప్పటికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. 200 పైగా అసెంబ్లీ స్థానాల్లో తృణమూల్‌ విజయం సాధించింది. బీజేపీ 70 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది.

Read Also…  ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కార్యాలయాల్లో “యెగా” బ్రేక్.. వీడియో

Gujarat Restricts: గుజరాత్ సర్కార్ సంచలన నిర్ణయం.. వ్యాక్సిన్ వేసుకోకుంటే అనుమతి నిరాకరణ!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..