AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Masala Dosa: మసాలా దోసలో సాంబార్‌ ఇవ్వనందుకు రూ.3,500 జరిమానా.. రెస్టారెంట్‌కు కోర్టు మొట్టికాయ

కస్టమర్‌కు మసాలా దోసలో సాంబార్‌ ఇవ్వనందుకు రెస్టారెంట్‌కు కోర్టు భారీ జరిమానా విధించింది. ఈ విచిత్ర ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన మనీష్ పాఠక్ అనే లాయర్‌ రెస్టారెంట్‌కు వెళ్లి స్పెషల్ మసాలా దోశ పార్శిల్‌..

Masala Dosa: మసాలా దోసలో సాంబార్‌ ఇవ్వనందుకు రూ.3,500 జరిమానా.. రెస్టారెంట్‌కు కోర్టు మొట్టికాయ
Masala Dosa
Srilakshmi C
|

Updated on: Jul 14, 2023 | 7:08 AM

Share

పట్నా, జులై 14: కస్టమర్‌కు మసాలా దోసలో సాంబార్‌ ఇవ్వనందుకు రెస్టారెంట్‌కు కోర్టు భారీ జరిమానా విధించింది. ఈ విచిత్ర ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన మనీష్ పాఠక్ అనే లాయర్‌ రెస్టారెంట్‌కు వెళ్లి స్పెషల్ మసాలా దోశ పార్శిల్‌ తీసుకున్నాడు. ఆ దోశకు ధర రూ.140 చెల్లించి పార్శిల్ తీసుకుని ఇంటికి వెళ్లాడు. పార్శిల్‌ విప్పి చూడగా దోశతోపాటు సాస్‌ మాత్రమే కనిపించాయి. సాంబార్‌ ప్యాకెట్‌ కనిపించలేదు. ఈ విషయమై మనీష్‌ ఆ మరుసటి రోజు సదరు రెస్టారెంట్‌కు వెళ్లి యజమానిని ప్రశ్నించాడు. రూ.140 మొత్తం రెస్టారెంట్‌ను కొంటావా? అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.

దీంతో చెర్రెత్తుకొచ్చిన లాయర్‌ సదరు రెస్టారెంట్‌కు లీగల్‌ నోటీస్‌ పంపాడు. ఐతే ఆ నోటీస్‌ పై రెస్టారెంట్‌ యాజమన్యం స్పందించలేదు. దీంతో లాయర్‌ మనీష్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. 11 నెలల విచారణ తర్వాత ఈ కేసును విచారించిన కమిషన్‌ రెస్టారెంట్‌దే తప్పు అని నిర్ధారించింది. దీనితో రెస్టారెంట్ యజమాని వినియోగదారునికి రూ.3,500 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తం జరిమానా 45 రోజుల్లోపు చెల్లించాలని, సకాలంలో చెల్లించకపోతే 8 శాతం వడ్డీ విడిగా చెల్లించాల్సి ఉంటుందని కమిషన్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇలా సింపుల్‌గా.. మీకు గ్రాట్యూటీ ఎంత వస్తుందో మీరే లెక్కించండి!
ఇలా సింపుల్‌గా.. మీకు గ్రాట్యూటీ ఎంత వస్తుందో మీరే లెక్కించండి!
ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర చెడిపోతుందా?ఇలా చేస్తే ఎప్పుడు తాజాగా
ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర చెడిపోతుందా?ఇలా చేస్తే ఎప్పుడు తాజాగా
దేవుడి పేరుతో హత్యలు.. OTT టాప్ ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్
దేవుడి పేరుతో హత్యలు.. OTT టాప్ ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్
భారత్‌ అమెరికా ట్రేడ్‌ డీల్‌.. వారికి లాభాల పంట!
భారత్‌ అమెరికా ట్రేడ్‌ డీల్‌.. వారికి లాభాల పంట!
ఇంట్లో దైవ శక్తి పెరగాలంటే ఈ 4 పనులు తప్పనిసరి!
ఇంట్లో దైవ శక్తి పెరగాలంటే ఈ 4 పనులు తప్పనిసరి!
దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!
దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!
ఈ టీతో బీపీ, వెయిట్ లాస్, కీళ్ల నొప్పులు అన్నింటికీ చెక్ పెట్టండి
ఈ టీతో బీపీ, వెయిట్ లాస్, కీళ్ల నొప్పులు అన్నింటికీ చెక్ పెట్టండి
మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
పారిశుద్ధ్య కార్మికురాలికి గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీ.. ఎందుకంటే?
పారిశుద్ధ్య కార్మికురాలికి గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీ.. ఎందుకంటే?
భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్
భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్