కొత్త వ్యవ‌సాయ చ‌ట్టాలపై వెనక్కు తగ్గని కేంద్రం.. పట్టువదలని రైతులు.. ఈ నెల 26న భారత్ బంద్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్సులపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆర్డినెన్సుల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందాయి.

కొత్త వ్యవ‌సాయ చ‌ట్టాలపై వెనక్కు తగ్గని కేంద్రం.. పట్టువదలని రైతులు.. ఈ నెల 26న భారత్ బంద్
Follow us

|

Updated on: Mar 11, 2021 | 7:27 AM

Farm acts protest : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్సులపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆర్డినెన్సుల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్నదాతల్లో ఆగ్రహాం పెల్లుబిక్కింది. కేంద్రం తెచ్చిన వ్యవ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు వ్యతిరేక‌మ‌ని, ఆ చ‌ట్టాల వ‌ల్ల రైతుల‌కు భారీ న‌ష్టం క‌లుగుతుంద‌ని దేశవ్యాప్త రైతు సంఘాలు ఉద్యమబాట పట్టాయి.

నూతన చట్టంలో ‘మద్దతు ధర’ అన్న అంశాన్ని చేర్చకపోవడం అభ్యంతరకరం. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించకపోతే ప్రైవేటు వ్యక్తులు సిండికేట్‌గా మారి రైతులకు తక్కువ ధర చెల్లించి మోసం చేసే అవకాశం ఉన్నదని రైతు సంఘాలు ఆరోపించాయి. దేశంలో 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. అయితే, ఈ కాంట్రాక్టు ఒప్పందాలు బలమైన కార్పొరేట్లకు వరంగా మారి, రైతుకు ఉన్న హక్కులు హరించివేసే ప్రమాదం ఉందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతమైంది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతం కేంద్రంగా చేసుకున్న రైతు సంఘాలు రిలీ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఇందులో భాగంగా వేలాదిగా తరలివచ్చిన రైతులు ట్రాక్టర్లతో ఇటీవల ఢిల్లీ ముట్టడించి ఎర్రకోటపై నిరసన జెండాను ఎగురవేశారు. మరోవైపు, మహిళా రైతులు సైతం నిరసన గళం వినిపించారు. వారికి అన్నిపార్టీల మద్దతు పలుకుతున్నారు.

ఇదిలావుంటే, వ్యవసాయ చట్టాలపై కేంద్ర వెనక్కు తగ్గకపోవడంతో ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన నిరసనకు ఈ నెల 26తో నాలుగు నెలలు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో అదే రోజు దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌నకు రైతు సంఘాలు బుధవారం పిలుపునిచ్చాయి. మరోవైపు, పెరుగుతున్న ఇంధన ధరలు, రైల్వేల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 15న కార్మిక సంఘాలతో కలిసి రైతులు నిరసన తెలుపుతారని రైతు నేత బూటా సింగ్‌ బూర్జ్‌గిల్‌ తెలిపారు. ‘‘మార్చి 26న పూర్తిగా, శాంతియుతంగా భారత్‌ బంద్‌ పాటిస్తాం’’ అని సింఘు సరిహద్దు వద్ద ఆయన విలేకరులతో చెప్పారు.

Read Also..  పంచాక్షరీ మంత్రంతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు.. శివాలయాలకు బారులు తీరిన భక్తులు.. మొదలైన హరిద్వార్‌ కుంభమేళా

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు