Copper Vessel Water: రాగి పాత్రల్లో నిల్వచేసిన నీరు తాగుతున్నారా..? అయితే, ఇలాంటి పొరపాట్లు చేస్తే అంతే సంగతి..

కాపర్‌ వాటర్‌ తాగే విధానంలో కొందరు తెలిసి తెలియక పొరబాట్లు, తప్పులు చేస్తుంటారు. ఇవి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అందుకే రాగి నీటిని తాగేవాళ్లు ముందుగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.

Copper Vessel Water: రాగి పాత్రల్లో నిల్వచేసిన నీరు తాగుతున్నారా..? అయితే, ఇలాంటి పొరపాట్లు చేస్తే అంతే సంగతి..
Copper Water
Follow us

|

Updated on: Dec 07, 2022 | 7:28 AM

రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని అందరికీ తెలిసిందే. ఇది మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న అలవాటు కూడా. అయితే,రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి. రాగి నీటిని తాగడం వల్ల శరీరంలో కాపర్ లోపం పోతుంది. ముఖ్యంగా రాగి పాత్రల్లో నీటి పోయడం వల్ల నీరు శుద్ధవుతాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.అదేవిధంగా కాపర్‌ వాటర్‌ తాగే విధానంలో కొందరు తెలిసి తెలియక పొరబాట్లు, తప్పులు చేస్తుంటారు. ఇవి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అందుకే రాగి నీటిని తాగేవాళ్లు ముందుగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి: ఉదయం పూట ఖాళీ కడుపుతో రాగిపాత్రలో నిల్వచేసిన నీళ్లు తాగాలి. ఖాళీ కడుపుతో రాగి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీర్ణ క్రియ సమస్యలు కూడా తగ్గుతాయి. అన్నం తిన్న తర్వాత రాగి పాత్రల్లో ఉంచిన నీటిని తాగడం వల్ల హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

రాగిపాత్రల్లో నీటిని ఎలా నిల్వ ఉంచాలి: రాగి నీటిని క్రమం తప్పకుండా తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే రాగి పాత్రల్లో ఆ నీటిని కనీసం 8 గంటలపాటు ఉంచాల్సి ఉంటుంది. రాగి పాత్రలో 48 గంటల పాటు నీటిని నిల్వ చేసిన నీటిని తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి

నేలపై పెట్టవద్దు: చాలా మంది నిద్రపోయే ముందు నేలపై రాగి పాత్రను ఉంచుతారు. ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ నీటిని తాగుతారు. ఇలా తాగడం హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగి నీటిని నేలపై పెట్టి తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.

ఆమ్లత్వం హానికరం: రాగిపాత్రలో నీరు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే అసిడిటీ ఉన్నవారు రాగి నీటిని తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. వీటిని అనుసరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం మంచిది.)

Latest Articles
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.
స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.
ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
అఫీషియల్.. ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అఫీషియల్.. ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సులువుగా బరువు తగ్గాలంటే ఈ ఒక్క సూపర్ డ్రింక్‌ తాగితే సరి..
సులువుగా బరువు తగ్గాలంటే ఈ ఒక్క సూపర్ డ్రింక్‌ తాగితే సరి..
మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!
మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..