AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాలుపడ్డ ఇన్స్‌పెక్టర్.. పరారీలో నిందితుడు

మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాలుపడ్డ కేసులో ఓ ఇన్స్‌పెక్టర్ సస్పెండ్ కు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటుచేసుకుంది.

మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాలుపడ్డ ఇన్స్‌పెక్టర్.. పరారీలో నిందితుడు
rape attempt
Rajeev Rayala
|

Updated on: Dec 06, 2020 | 8:08 PM

Share

మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాలుపడ్డ కేసులో ఓ ఇన్స్‌పెక్టర్ సస్పెండ్ కు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటుచేసుకుంది. అలీఘర్‌కు చెందిన రాకేశ్‌ యాదవ్ అనే ఇన్స్‌పెక్టర్‌ ఓ కేసు కు సంబందించిన ఫైల్ తీసుకొని తానున్న హోటల్ కు రమ్మని మహిళా కానిస్టేబుల్ ను ఆదేశించాడు. ఫైల్ తీసుకొని హోటల్ కు వెళ్లిన ఆమె పై అత్యాచారానికి పాలుపడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించాడు. దాంతో ఆమె విషయం బయటపెట్టకుండా ఉండిపోయింది. ఆమె భయాన్ని అలుసుగా తీసుకున్న రాకేశ్‌ యాదవ్ ఆమెకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దాంతో ఓపిక నశించిన బాధితురాలు జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు యాదవ్ పై కేసునమోదు చేసారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. రాకేష్ యాదవ్ ను సస్పెండ్ చేస్తూ..జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీచేశారు.

Follow Us
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ కొత్త చరిత్ర
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ కొత్త చరిత్ర
ఏపీలో మరో స్టీల్ ప్లాంట్. . ప్రారంభం ఎప్పుడంటే..?
ఏపీలో మరో స్టీల్ ప్లాంట్. . ప్రారంభం ఎప్పుడంటే..?
లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. BRS, BJPపై కవిత కీలక వ్యాఖ్యలు
లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. BRS, BJPపై కవిత కీలక వ్యాఖ్యలు
పుంజు మాంసం ఇలా వండితే.. టేస్ట్ అదిరిందంటూ మొత్తం లాగించేస్తారు
పుంజు మాంసం ఇలా వండితే.. టేస్ట్ అదిరిందంటూ మొత్తం లాగించేస్తారు
వెరైటీ షాట్ కోసం లేడీ రోహిత్ ప్లాన్.. కట్‌చేస్తే..
వెరైటీ షాట్ కోసం లేడీ రోహిత్ ప్లాన్.. కట్‌చేస్తే..
మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత
మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే