AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షోపియాన్ జిల్లాలో మహిళా పోలీసును కాల్చి చంపిన ఉగ్రవాదులు

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలోని వెహిల్ గ్రామంలో ప్రత్యేక పోలీసు అధికారిణి కుష్బూ జాన్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దారుణ సంఘటన ఆమె ఇంట్లో ఉండగా.. దుండగులు వచ్చి కాల్చిచంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం పోలీసులు భద్రతా బలగాల సహాయంతో కూంబింగ్ చేపడుతున్నారు.

షోపియాన్ జిల్లాలో మహిళా పోలీసును కాల్చి చంపిన ఉగ్రవాదులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 16, 2019 | 4:26 PM

Share

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలోని వెహిల్ గ్రామంలో ప్రత్యేక పోలీసు అధికారిణి కుష్బూ జాన్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దారుణ సంఘటన ఆమె ఇంట్లో ఉండగా.. దుండగులు వచ్చి కాల్చిచంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం పోలీసులు భద్రతా బలగాల సహాయంతో కూంబింగ్ చేపడుతున్నారు.