కరోనా నేపథ్యంలో నడుస్తున్న ప్రత్యేక రైళ్లు.. మరికొంతకాలం పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ప్ర‌భావం ప్రారంభ‌మైన‌ప్ప‌టి భారత రైల్వే శాఖ ప్రత్యేక ట్రయిన్స్ నడుపుతోంది. లాక్ డౌన్ సమయంలో వివిద ప్రాంతాల్లో చిక్కుపోయిన వారిని వారివారి గమ్యస్థానాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించింది రైల్వే శాఖ.

కరోనా నేపథ్యంలో నడుస్తున్న ప్రత్యేక రైళ్లు.. మరికొంతకాలం పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే
Follow us

|

Updated on: Nov 28, 2020 | 4:31 PM

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ప్ర‌భావం ప్రారంభ‌మైన‌ప్ప‌టి భారత రైల్వే శాఖ ప్రత్యేక ట్రయిన్స్ నడుపుతోంది. లాక్ డౌన్ సమయంలో వివిద ప్రాంతాల్లో చిక్కుపోయిన వారిని వారివారి గమ్యస్థానాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించింది రైల్వే శాఖ. అయితే, గత కొద్దిరోజులుగా ప్రత్యేక రైళ్లు నిలిచిపోయతాయన్న వార్తలను ఇది వరకే ఖండించిన అధికారులు.. మరి కొన్నిరోజులపాటు స్పెషల్ ట్రైన్లను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.

కరోనా నేపథ్యంలో ప్రత్యేకంగా నడిపిస్తున్న రైళ్ల సేవలను మరికొంతకాలం పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిలో సికింద్రాబాద్‌-హావ్‌డా-సికింద్రాబాద్‌ (నం.02702/02705), విజయవాడ-ఎంజీఆర్‌ చెన్నైసెంట్రల్‌-విజయవాడ (నం.02711/02712), విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ(నం.02718/02717), సికింద్రాబాద్‌-శాలిమార్‌-సికింద్రాబాద్‌ (నం.02774/02773) రైళ్లు యథావిధిగా నడుస్తాయని పేర్కొంది. అయితే, డిసెంబరు 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ సమయంలో మార్పు ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ప్ర‌స్తుతం భార‌తీయ రైల్వే కేవ‌లం ప్ర‌త్యేక కోవిడ్ రైళ్ల‌ను మాత్ర‌మే న‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే డిసెంబ‌ర్ 1 నుంచి ఆ రైళ్ల‌ను కూడా నిలిపివేస్తుంద‌ని, దీంతో మొత్తం అస‌లు రైళ్లే న‌డ‌వ‌వ‌ని ఒక వార్త సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా ప్ర‌చారం కూడా అయ్యింది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజంలేద‌ని గతంలోనే అధికారులు క్లారిటీ ఇచ్చారు.

12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు)
12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు)
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు