138 రోజుల జాగ్రత్త.. కుంభ, మీన రాశులకు దరిద్ర ఘడియలే
జ్యోతిష్య శాస్త్రంలో శనిగ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే జూలై నెలలో శని వక్రగమనంలో ఉంటాడు. దీని వలన రెండు రాశుల వారు చాలా సమస్యలు ఎదుర్కోనున్నారంట. ముఖ్యంగా శని వక్రగమనం 138 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయం మొత్తం వారు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతారని చెబుతున్నారు పండితులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
