ఏపీ సొమ్మును అంబానీకి కట్టబెట్టారు

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Oct 18, 2020 | 9:02 PM

ఏపీ ప్రజల సొమ్మును ప్రధాని మోదీ.. అంబానీకి దోచి పెడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షకు తన సంఘీభావాన్ని ప్రకటించిన రాహుల్.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ‘‘ఏపీ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని పెడచెవిన పెట్టారు. మోదీకి విశ్వసనీయత లేదు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు. ఎక్కడికి వెళితే ఆయన అక్కడి పాటను పాడుతారు. ఈ దేశంలో ఏపీ భాగం కాదా..?’’ […]

ఏపీ సొమ్మును అంబానీకి కట్టబెట్టారు

ఏపీ ప్రజల సొమ్మును ప్రధాని మోదీ.. అంబానీకి దోచి పెడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షకు తన సంఘీభావాన్ని ప్రకటించిన రాహుల్.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ‘‘ఏపీ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని పెడచెవిన పెట్టారు. మోదీకి విశ్వసనీయత లేదు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు. ఎక్కడికి వెళితే ఆయన అక్కడి పాటను పాడుతారు. ఈ దేశంలో ఏపీ భాగం కాదా..?’’ అంటూ రాహుల్ విమర్శించారు. ఏపీ ప్రజలకు అండగా ఉంటామని రాహుల్ మరోసారి హామీ ఇచ్చారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu