అమిత్‌ షా.. బీఅలర్ట్.. ఝార్ఖండ్‌లో నక్సల్స్ ఏం చేశారంటే..?

ఝార్ఖండ్‌లో నక్సల్స్ రెచ్చిపోయారు. సారైకేల్ జిల్లా కుంతీ లోక్‌సభ పరిధిలో గల కర్సవాన్‌లోని బీజేపీ కార్యాలయాన్ని నక్సలైట్లు పేల్చేశారు. గత అర్ధరాత్రి 12.30గంటల సమయంలో పార్టీ కార్యాలయానికి వెళ్లిన నక్సల్స్, కేన్ బాంబులను ఉపయోగించి ఈ చర్యకు పాల్పడ్డారు. అయితే అదృష్టవశాత్తు ఈ పేలుళ్లలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు ఝార్ఖండ్‌లో పర్యటించనున్నారు. కుంతి, కోడెర్మా, రాంచీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగనుంది. […]

అమిత్‌ షా.. బీఅలర్ట్.. ఝార్ఖండ్‌లో నక్సల్స్ ఏం చేశారంటే..?
Follow us

| Edited By:

Updated on: May 03, 2019 | 11:50 AM

ఝార్ఖండ్‌లో నక్సల్స్ రెచ్చిపోయారు. సారైకేల్ జిల్లా కుంతీ లోక్‌సభ పరిధిలో గల కర్సవాన్‌లోని బీజేపీ కార్యాలయాన్ని నక్సలైట్లు పేల్చేశారు. గత అర్ధరాత్రి 12.30గంటల సమయంలో పార్టీ కార్యాలయానికి వెళ్లిన నక్సల్స్, కేన్ బాంబులను ఉపయోగించి ఈ చర్యకు పాల్పడ్డారు. అయితే అదృష్టవశాత్తు ఈ పేలుళ్లలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు ఝార్ఖండ్‌లో పర్యటించనున్నారు. కుంతి, కోడెర్మా, రాంచీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగనుంది. ఇలాంటి నేపథ్యంలో నక్సల్ ఈ ఘాతుకానికి పాల్పడటంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా 6వ తేదిన ఝార్ఖండ్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు