AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో

యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో

Samatha J
|

Updated on: Dec 14, 2025 | 5:13 PM

Share

అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 22 మంది అస్సాం టీ ఎస్టేట్ కూలీలతో వెళ్తున్న ట్రక్ వెయ్యి అడుగుల లోయలో పడింది. బుద్ధేశ్వర్ దీప్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. రెండు రోజుల తర్వాత కొండెక్కి స్థానికులకు సమాచారం అందించాడు. తీవ్ర గాయాలైనప్పటికీ, అతని ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు, ఇది నిజంగా ఒక అద్భుతం.

అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఒక ట్రక్ వెయ్యి అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో అస్సాం టీ ఎస్టేట్‌కు చెందిన 22 మంది దినసరి కూలీలు ప్రయాణిస్తుండగా, బుద్ధేశ్వర్ దీప్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత బుద్ధేశ్వర్ అతి కష్టం మీద కొండెక్కి రెండు రోజుల తర్వాత స్థానికులకు ఈ విషయం తెలియజేశాడు.

మరిన్ని వీడియోల కోసం :

పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో

రైల్వే సంచలన నిర్ణయం వీడియో

మెస్సీ కోసం హనీమూన్‌ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్‌ వీడియో

వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో