రైల్వే సంచలన నిర్ణయం వీడియో
రైల్వే టిక్కెట్లలో మోసాలను తగ్గించడానికి కేంద్రం సైబర్ భద్రతా చర్యలు తీసుకుంది. తత్కాల్ టిక్కెట్లకు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయడంతో దళారీలకు అడ్డుకట్ట పడింది. నకిలీ ఐడీలను తొలగించి, టిక్కెట్ల లభ్యతను పెంచింది. ఈ మార్పులతో సామాన్యులకు టిక్కెట్లు సులభంగా దొరికే అవకాశం ఏర్పడింది.
రైల్వే టిక్కెట్లలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక సైబర్ భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, తత్కాల్ టిక్కెట్ల బుకింగ్కు ఆధార్ వెరిఫికేషన్ను తప్పనిసరి చేసింది. దీనితో దళారుల అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడింది. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ నుండి సుమారు మూడు కోట్ల అనుమానాస్పద ఐఆర్సీటీసీ ఐడీలను తొలగించడం ద్వారా నకిలీ ఖాతాలను నిర్మూలించారు.
Follow Us
వైరల్ వీడియోలు
రోడ్డుపై స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి.. అంతలోనే..
పోలీస్ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్ నిర్వాకం..
రెచ్చిపోయిన ఉప్పల్ బాలు.. ఆధ్యాత్మిక క్షేత్రంలో స్టంట్స్
జీతం రూ.లక్ష.. సేవింగ్స్ సున్నా.. ముంచుతున్నవి ఈ అలవాట్లే!
సీటుకోసం సమరం.. పాలిటిక్స్లో కాదు.. ఆర్టీసీ బస్సులో..
టిఫిన్ సెంటర్లో వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి
మురుగు కాల్వలో బర్త్డే సెలబ్రేషన్స్.. ఇదో వెరైటీ నిరసన!

