రైల్వే సంచలన నిర్ణయం వీడియో
రైల్వే టిక్కెట్లలో మోసాలను తగ్గించడానికి కేంద్రం సైబర్ భద్రతా చర్యలు తీసుకుంది. తత్కాల్ టిక్కెట్లకు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయడంతో దళారీలకు అడ్డుకట్ట పడింది. నకిలీ ఐడీలను తొలగించి, టిక్కెట్ల లభ్యతను పెంచింది. ఈ మార్పులతో సామాన్యులకు టిక్కెట్లు సులభంగా దొరికే అవకాశం ఏర్పడింది.
రైల్వే టిక్కెట్లలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక సైబర్ భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, తత్కాల్ టిక్కెట్ల బుకింగ్కు ఆధార్ వెరిఫికేషన్ను తప్పనిసరి చేసింది. దీనితో దళారుల అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడింది. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ నుండి సుమారు మూడు కోట్ల అనుమానాస్పద ఐఆర్సీటీసీ ఐడీలను తొలగించడం ద్వారా నకిలీ ఖాతాలను నిర్మూలించారు.
Follow Us
వైరల్ వీడియోలు
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

