మన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే.. మైం హోం గ్రూప్ చైర్మన్

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిహారికా దొంతనేని భరతనాట్యం అరంగేట్రం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మైహోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు అతిధిగా హాజరయ్యారు. నిహారికకు బాల్యం నుంచి నాట్యం అంటే అమితాసక్తి ఉండేది. దీంతో నిహారికా పేరెంట్స్ దొంతినేని రమ్య, రవీందర్‌లు 9వ ఏట నుంచే ఆమెకు భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత 2011 నుంచి గీతా గణేశన్ దగ్గర శిక్షణ తీసుకుంటోంది. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌లో విద్యాభ్యాసం […]

మన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే.. మైం హోం గ్రూప్ చైర్మన్
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2019 | 8:31 AM

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిహారికా దొంతనేని భరతనాట్యం అరంగేట్రం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మైహోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు అతిధిగా హాజరయ్యారు. నిహారికకు బాల్యం నుంచి నాట్యం అంటే అమితాసక్తి ఉండేది. దీంతో నిహారికా పేరెంట్స్ దొంతినేని రమ్య, రవీందర్‌లు 9వ ఏట నుంచే ఆమెకు భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత 2011 నుంచి గీతా గణేశన్ దగ్గర శిక్షణ తీసుకుంటోంది. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసిన నిహారికా, హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసింది. ఈ సందర్భంగా అతిధిగా హాజరైన మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు ప్రసంగించారు. మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను రక్షించుకుంటూ.. భావితరాలకు అందిచాల్సిన అవసరం ఉందన్నారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?