TV9 Telugu Digital Desk | Edited By: Ram Naramaneni
Updated on: Oct 18, 2020 | 10:03 PM
హైదరాబాద్ లోని మంగళ్హాట్ శివ్లాల్నగర్లో దారుణ హత్య జరిగింది. సందీప్సింగ్ అనే వ్యక్తిని విశాల్సింగ్ అనే రౌడీషీటర్ బండరాయితో కొట్టి చంపాడు. ఆర్థిక వివాదాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉ౦ది.
హైదరాబాద్ లోని మంగళ్హాట్ శివ్లాల్నగర్లో దారుణ హత్య జరిగింది. సందీప్సింగ్ అనే వ్యక్తిని విశాల్సింగ్ అనే రౌడీషీటర్ బండరాయితో కొట్టి చంపాడు. ఆర్థిక వివాదాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉ౦ది.