ష్యోక్‌-గాల్వాన్‌ నది సంగమ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి

తూర్పు లడక్‌ ప్రాంతంలోని ష్యోక్‌ నదిపై ష్యోక్‌-గాల్వాన్‌ నది సంగమ ప్రాంతంలో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని భారత్ పూర్తి చేసిందని సైనికాధికారులు శనివారం ప్రకటించారు. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చైనా విఫలయత్నం చేసింది. ఈ బ్రిడ్జితో ఆర్మీ జవాన్లు మరింత గస్తీ కాసేందుకు వీలవుతుంది.

ష్యోక్‌-గాల్వాన్‌ నది సంగమ ప్రాంతంలో  బ్రిడ్జి నిర్మాణం పూర్తి
Glimpse of closing ceremony of Ex Indra 2017, at Vladivostok, in Russia on October 29, 2017.
Follow us

|

Updated on: Jun 20, 2020 | 8:35 PM

తూర్పు లడక్‌ ప్రాంతంలోని ష్యోక్‌ నదిపై ష్యోక్‌-గాల్వాన్‌ నది సంగమ ప్రాంతంలో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని భారత్ పూర్తి చేసిందని సైనికాధికారులు శనివారం ప్రకటించారు. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చైనా విఫలయత్నం చేసింది. ఎట్టకేలకు పూర్తైన బ్రిడ్జితో భారత జవాన్లు మరింత గస్తీ కాసేందుకు వీలవుతుంది. ష్యోక్‌-గాల్వాన్‌ నదుల సంగమ కేంద్రం వద్ద వ్యూహాత్మకంగా చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయినట్లు వెల్లడించారు అధికారులు.పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 ట్రాక్‌ పరిధిలోకి ఈ బ్రిడ్జి రాదని స్పష్టం చేశారు. 60 మీటర్ల పొడవున్న ఈ వంతెన పైనుంచి ఆర్మీ వాహనాలు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలవుందన్నారు. గాల్వాన్‌ నదిపై జవాన్లు కాలినడకన వెళ్లేందుకు మాత్రమే వంతెన ఉండేదని.. బ్రిడ్జి నిర్మాణంతో భారత బలగాల పహారా మరింత పెరిగే అవకాశముందని ఆర్మీ అధికారులు పేర్కోన్నారు. సరిహద్దులో అభివృద్ధి జరుగుతుండడంతో జీర్ణించుకోలేని చైనా.. గాల్వాన్‌ లోయలో ఉద్రిక్తత వాతావరణాన్ని కల్పిస్తుంది.

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు