తేనెటీగల దాడిలో డీఈ దుర్మరణం

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో విధుల్లో ఉన్న అధికారి దుర్మరణం పాలయ్యాడు.

తేనెటీగల దాడిలో డీఈ దుర్మరణం
Follow us

|

Updated on: Sep 22, 2020 | 5:13 PM

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో విధుల్లో ఉన్న అధికారి దుర్మరణం పాలయ్యాడు. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద ఈ విషాదఘటన జరిగింది. హెడ్ రెగ్యులేటర్ వద్ద విధుల్లో ఉన్న డివిజినల్ ఇంజనీర్ భానుప్రకాష్ పై తేనెటీగల దాడి చేశాయి. తేనెటీగల దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.హెడ్ రెగ్యులేటర్ వద్ద ఎస్‌ఆర్‌బీసీ గేట్ల తనిఖీ సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతన్ని చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో మృతుని కుటుంబీకులు కన్నీరుమున్నీగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?