AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోర్టులో క‌రోనా క‌ల‌క‌లం…. 233 మంది క్వారంటైన్ కు..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్ సబార్డినేట్ కోర్టులోకి క‌రోనా వైర‌స్‌ ప్రవేశించింది. ఇక్కడ

కోర్టులో క‌రోనా క‌ల‌క‌లం.... 233 మంది క్వారంటైన్ కు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 30, 2020 | 7:51 AM

Share

Corona entry in Jodhpur court: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్ సబార్డినేట్ కోర్టులోకి క‌రోనా వైర‌స్‌ ప్రవేశించింది. ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురు జ్యుడిషియల్ ఆఫీసర్లు కరోనా బారిన పడినట్లు తేలింది‌. దీంతో మొత్తం 233 జ్యుడిషియల్ ఆఫీసర్లు, సబార్డినేట్ కోర్టుల ఉద్యోగుల నుంచి కరోనా పరీక్షల కోసం నమూనాలను సేక‌రించారు. అనంత‌రం ఈ జ్యుడిషియల్ ఆఫీసర్లు, ఉద్యోగులందరినీ క్వారంటైన్‌కు త‌ర‌లించారు.

వివరాల్లోకెళితే.. రాజ‌స్థాన్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జోధ్‌పూర్‌‌కు చెందిన అడిషిన‌ల్ డిస్ట్రిక్ట్ జ‌డ్జి స్థాయికి చెందిన ముగ్గురు జ్యుడిషియల్ అధికారులకు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో కోర్టులో క‌ల‌క‌లం చెల‌రేగింది. దీంతో కోర్టుతో సంబంధం ఉన్న అంద‌రినీ క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఈ కార‌ణంగా సబార్డినేట్ కోర్టు జ్యుడిషియల్ పనులు వాయిదా పడ్డాయి. జూన్ ఒకటి‌ నుండి అన్‌లాక్ ప్ర‌క‌టించ‌డంతో జోధ్‌పూర్‌లో కరోనా కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతూ వ‌స్తోంది.

దావోస్ టూర్.. తెర వెనుక తెలుగు రాష్ట్రాల కీలక వ్యూహాలు
దావోస్ టూర్.. తెర వెనుక తెలుగు రాష్ట్రాల కీలక వ్యూహాలు
తినేటప్పుడు మాట్లాడితే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే మీ మైండ్..
తినేటప్పుడు మాట్లాడితే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే మీ మైండ్..
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది..ముచ్చటగా మూడో ప్రయత్నంతో కోట్లు
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది..ముచ్చటగా మూడో ప్రయత్నంతో కోట్లు
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే