AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం.. ఒకే భవనంలో 21 మందికి వైరస్..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని మ‌ల‌బార్ హిల్ ఏరియాలోని ఓ రెసిడెన్షియ‌ల్ కాంప్లెక్స్ లో

మహారాష్ట్రలో కరోనా కల్లోలం.. ఒకే భవనంలో 21 మందికి వైరస్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 22, 2020 | 7:41 PM

Share

Building In Mumbai’s Malabar Hill Sealed : కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని మ‌ల‌బార్ హిల్ ఏరియాలోని ఓ రెసిడెన్షియ‌ల్ కాంప్లెక్స్ లో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. గ‌త ఏడు రోజుల్లో ఆ కాంప్లెక్స్ లో 21 మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు బృహ‌ణ్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు సోమ‌వారం వెల్ల‌డించారు. ఈ 21 మందిలో 19 మంది.. ప‌ని మ‌ను‌షులు, డ్రైవ‌ర్లు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నార‌ని తెలిపారు.

కాగా.. ప‌ని మ‌న‌షులు ప‌లు నివాసాల్లో ప‌ని చేస్తుండ‌టంతో.. వీరి ద్వారా మ‌రికొంత మందికి క‌రోనా సోకి ఉండొచ్చ‌ని అధికారులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆ భ‌వ‌నాన్ని పూర్తిగా అధికారులు త‌మ స్వాధీనంలోకి తీసుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. కరోనా సోకినా వారిని క్వారంటైన్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించామ‌ని అధికారులు తెలిపారు. భ‌వ‌నాన్ని మొత్తం శానిటైజ్ చేస్తున్నామ‌ని, అక్క‌డున్న కామ‌న్ టాయిలెట్స్ ను రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు శానిటైజ్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

Follow Us
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
ఆ జిల్లాకు త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
ఆ జిల్లాకు త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు
ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్
తిరుమలలో ఏడాదికోసారి మాత్రమే జరిగే మహోత్సవం.. జ్యేష్ఠాభిషేకం..
తిరుమలలో ఏడాదికోసారి మాత్రమే జరిగే మహోత్సవం.. జ్యేష్ఠాభిషేకం..
కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావకు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు!
కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావకు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు!
ఎలాన్ మస్క్ తర్వాత అతడే.. నెలకు రూ.645 కోట్ల జీతం
ఎలాన్ మస్క్ తర్వాత అతడే.. నెలకు రూ.645 కోట్ల జీతం
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే