అందంలో అప్సరస ఆమె.. నటనలోనూ ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది.
తక్కువ సమయంలోనే స్టార్గా మారింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ నిధి అగర్వాల్.
మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. మిస్టర్ మజ్ను, ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది.
కానీ ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాల్లో ఒక ఒక్క సినిమా ఆ హిట్ అయ్యింది.
ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు, ప్రభాస్ రాజా సాబ్ సినిమాలో నటించింది.
కానీ ఈ రెండు సినిమాలు హిట్ అవ్వలేదు. దాంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గుతున్నాయి సోషల్ మీడియాలో కవ్విస్తుంది.