AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్ములో ఉగ్రదాడి.. 12 మంది జవాన్లు మృతి

శ్రీనగర్/ జమ్ము: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అవంతిపొరలోని గొరపొరలో ముందుగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. ఆ తరువాత శ్రీనగర్- అనంతనాగ్ హైవేలో ఐఈడీ బాంబుతో దాడి చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 12 మంది జవాన్లు మృతి చెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ దాడి చేసింది తామేనని జైషే ఈ మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించింది.

జమ్ములో ఉగ్రదాడి.. 12 మంది జవాన్లు మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 8:31 PM

Share

శ్రీనగర్/ జమ్ము: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అవంతిపొరలోని గొరపొరలో ముందుగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. ఆ తరువాత శ్రీనగర్- అనంతనాగ్ హైవేలో ఐఈడీ బాంబుతో దాడి చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 12 మంది జవాన్లు మృతి చెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ దాడి చేసింది తామేనని జైషే ఈ మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించింది.