AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటిస్ రోగులకు అలర్ట్.. మందులు తీసుకుంటుంటే పొరపాటున వీటిని తినకండి.. డేంజర్‌లో పడతారు..

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో డయాబెటిస్ కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో 10 కోట్ల మందికి పైగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యాధి చిన్న వయసులోనే వస్తోంది. అయితే.. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకునేందుకు చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు ఔషధాన్ని తీసుకుంటారు.. కానీ మీరు ఔషధం తీసుకునేటప్పుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.

డయాబెటిస్ రోగులకు అలర్ట్.. మందులు తీసుకుంటుంటే పొరపాటున వీటిని తినకండి.. డేంజర్‌లో పడతారు..
Diabetes
Shaik Madar Saheb
|

Updated on: Nov 28, 2024 | 10:32 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా డయాబెటిస్ కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 10 కోట్ల మందికి పైగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు ICMR చెబుతోంది.. ఇప్పుడు ఈ వ్యాధి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. అందరికీ వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చేదని.. ఈ ఇప్పుడు ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్లలోపు వారు కూడా మధుమేహ బాధితులుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకరంగా మారుతోంది.. ఈ వ్యాధి వచ్చిన తర్వాత.. అది ఎప్పటికీ తగ్గదు. ఇది దీర్ఘకాలిక వ్యాధి.. దీన్ని ఇప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు..

శరీరంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల మధుమేహం వస్తుంది. కొంతమందికి జన్యుపరమైన కారణాల వల్ల ఈ జబ్బు వస్తుంది. దీనినే టైప్-1 డయాబెటిస్ అంటారు. అయితే, ఇతర వ్యక్తులకు ఇది చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి కారణంగా వస్తుంది.. దీనినే టైప్-2 అంటారు.

మధుమేహం వ్యాధితో బాధపడుతున్న చాలా మంది రోగులు వ్యాధిని నియంత్రించడానికి మందులు తీసుకుంటారు.. అయితే కొన్ని సందర్భాల్లో ఔషధం తీసుకున్న తర్వాత కూడా చక్కెర స్థాయి అదుపులో ఉండదు. దీనికి ఒక కారణం ఏమిటంటే ప్రజలు మందులతో పాటు ఆహారాన్ని తినకుండా ఉండటమే..

మీరు మధుమేహం మందులు తీసుకుంటే.. మీరు ఎక్కువ ఆహారాన్ని తినకుండా ఉండాలని నిపుణులు అంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో వైద్యుల ద్వారా తెలుసుకుందాం..

మీరు డయాబెటిస్ మెడిసిన్ తీసుకుంటే, వీటిని తినకండి

ఢిల్లీలోని జిటిబి హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగంలో డాక్టర్ అజిత్ కుమార్ మాట్లాడుతూ.. మధుమేహానికి సంబంధించిన మందులు తీసుకునేవారు తమ ఆహారంలో కొన్నింటికి దూరంగా ఉండాలని చెప్పారు.

మధుమేహానికి సంబంధించిన మందులు వాడేవారు స్వీట్లు, కేకులు వంటి చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తినకుండా ఉండాలి. అటువంటి ఆహారాన్ని ఆహారంలో చేర్చడం ద్వారా, మందులు శరీరాన్ని సరిగ్గా ప్రభావితం చేయవు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు మాంసాహారం, పాల ఉత్పత్తులను కూడా తక్కువగా తినాలి. ఎందుకంటే ఈ ఆహారాలు అధిక GI సూచికను కలిగి ఉంటాయి.. ఇది ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

మద్యం తాగొద్దు

డయాబెటిస్ మందులు తీసుకునే వ్యక్తులు ఏ రూపంలోనైనా ఆల్కహాల్ తీసుకోకూడదని డాక్టర్ కుమార్ వివరిస్తున్నారు.. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఆల్కహాల్ మాత్రమే కాదు, కెఫిన్ కూడా దూరంగా ఉండాలి.. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని కూడా పెంచుతుంది. చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు ఆల్కహాల్ తాగడం గమనించినప్పటికీ, అలా చేయకుండా ఉండటమే బెటర్.. మీరు మందులు తీసుకుంటే, మద్యం సేవించవద్దు. ఈ కారణంగా, శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడం కష్టం.. అంటూ తెలిపారు.

మధుమేహం ప్రారంభ లక్షణాలు ఏమిటి

  • తరచుగా మూత్రవిసర్జన
  • బరువు నష్టం (అకస్మాత్తుగా బరువు తగ్గడం)
  • అస్పష్టమైన దృష్టి
  • చాలా ఆకలిగా అనిపించడం
  • నోరు పొడిబారుతుండటం
  • చర్మంపై నల్ల మచ్చలు.. ముఖ్యంగా చంపలపై..

మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి..

మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి

రోజువారీ వ్యాయామం

మానసిక ఒత్తిడికి గురికావద్దు

మీ చక్కెర స్థాయిని నిరంతరం తనిఖీ చేస్తూ ఉండండి

శరీరంలో ఊబకాయం పెరగనివ్వవద్దు

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం