Koratala Siva: ఎన్టీఆర్ తరవాత ఆ స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న కొరటాల శివ..?

ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు కొరటాల శివ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న కొరటాల ఆతర్వాత

Koratala Siva: ఎన్టీఆర్ తరవాత ఆ స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న కొరటాల శివ..?
Koratala
Follow us

|

Updated on: Feb 09, 2022 | 10:02 AM

Koratala Siva: ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు కొరటాల శివ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న కొరటాల ఆతర్వాత వరుస హిట్స్ తో దూసుకుపోయారు. మిర్చి సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాతో మరో హిట్ ను అందుకున్నారు కొరటాల. గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో కొరటాల శివ స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. శ్రీమంతుడు సినిమాతర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారేజ్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత మరోసారి మహేష్ బాబుతో సినిమా చేశారు. భరత్ అనే నేను అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇలా చేసినవి తక్కువ సినిమాలే అయినా అన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి.

ఇక ఇప్పుడు కొరటాల మెగాస్టార్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా చరణ్ చిరు ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఆచార్య సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు కొరటాల. ఈ సినిమా తర్వాత చరణ్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట ఈ సక్సెస్ ఫుల్ దర్శకుడు. నిజానికి మిర్చి తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయాలనీ ప్రయత్నించారట కొరటాల. కానీ చరణ్ బిజీగా ఉండటంతో అది కుదరలేదు. ఇప్పుడు ఆచార్య సినిమాలో కీలక పాత్రలో చరణ్ ను చూపిస్తున్నాడు కొరటాల. తారక్ సినిమా తర్వాత చరణ్ హీరోగా ఓ భారీ సినిమాను చేయాలని కొరటాల సన్నాహాలు చేస్తున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అటు చరణ్ వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఆతర్వాత టాప్ దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తున్నాడు చరణ్. అలాగే జెర్సీ దర్శకుడు గౌతమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాల తరువాత కొరటాల శివతో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmi Gautam: పాల బుగ్గలు చిన్నది.. పరువాలు వంపుతూ ఫోజులిచ్చిందిగా…

Nandita Swetha: ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు.. నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Sehari: బాల‌య్య‌బాబు గారి వ‌ల్లే మా సినిమా స్థాయి పెరిగింది.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు