AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి చనిపోతే కనీసం అంత్యక్రియలకు రానివ్వలేదు.. మా నాన్న మోసం చేశాడంటున్న హీరోయిన్

కొంతమంది హీరోయిన్స్ సినిమాలతో పోల్చుకుంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. చాలా మంది వివాదాలతోనే నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకోని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది ఆమె.. తాజాగా తన తండ్రి పైనే షాకింగ్ కామెంట్స్ చేసింది.

తల్లి చనిపోతే కనీసం అంత్యక్రియలకు రానివ్వలేదు.. మా నాన్న మోసం చేశాడంటున్న హీరోయిన్
Actress Pic
Rajeev Rayala
|

Updated on: Dec 07, 2025 | 3:01 PM

Share

కెరీర్ ప్రారంభంలో పలు కొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అందం, అభినయం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాతే కెరీర్ గాడి తప్పింది. సినిమా అవకాశాలు దూరమయ్యాయి. దీనికి తోడు వ్యక్తిగత సమస్యలు చుట్టు ముట్టాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో తీవ్ర ఆటు పోటులు ఎదుర్కొంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. కానీ మూడు విడాకులతోనే ముగిశాయి.కేవలం పెళ్లిళ్లే కాదు ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లో నిలుస్తుందీ అందాల తార. అంతే కాదు తన తండ్రే తనను మోసం చేశాడని.. ఇంట్లో నుంచి గెంటేశారు అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా.. 

వనిత విజయ్ కుమార్ ఈ అమ్మడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. నటిగా కంటే వివాదాలతోనే ఈ అమ్మడు ఎక్కువ పాపులర్ అయ్యింది. దేవి సినిమాతో వనిత విజయ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. వనిత విజయ్ కుమార్ 1995లో తమిళంలో విడుదలైన ‘చంద్రలేఖ’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది. 2021లో వనిత అధికారికంగా చెన్నైలో వనిత విజయకుమార్ స్టైలింగ్ పేరుతో తన సొంత బట్టల దుకాణాన్ని ప్రారంభించింది . ఆమె పార్ట్ టైమ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా..

ఇది కూడా చదవండి : నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్.. అదేంటంటే

నటుడు విజయ్ కుమార్ కూతురు అయిన వనిత విజయ్ కుమార్ ఎక్కువగా వివాదాల్లో నిలిచింది. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది ఈ అమ్మడు. అందరితోనూ విడిపోయింది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది. గతంలో ఈ అమ్మడు తన తండ్రి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తన తల్లి చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా తనకు రానివాళ్లేదు అని తెలిపింది. రెండవ భార్యగా తన తల్లికి విజయ్ కుమార్ అస్సలు ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదని తెలిపింది. ఆమె చనిపోయిన తర్వాత తన పిల్లలకు రావాల్సిన ఆస్తిని రానివ్వకుండా మోసం చేశాడని ఇంట్లో నుంచి గెంటేశారు అని తెలిపింది వనిత.

ఇది కూడా చదవండి : సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో.. చాలా బాధపడ్డానన్న నేచురల్ బ్యూటీ

View this post on Instagram

A post shared by Vanitha (@vanithavijaykumar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి