సోనూకు సీతనే దిక్కు

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మరోసారి తెలుగుతెరపైకి వస్తున్నాడు నటుడు సోనూ సూద్. విలన్ గా సోనూసూద్ పరిచయంలేని వ్యక్తి, అరుంధతి సినిమాతో ఫుల్ స్టార్ దమ్ పెంచేసుకున్నాడు సోనూ. కామెడీ విలన్ గా కూడా సోనూ బాగా ఎంటర్ టైన్ చేశాడు. అయితే.. శ్రీనువైట్ల ఆగడు దెబ్బకి టాలీవుడ్ కి దూరమైన సోనూ.. ప్రస్తుతం తేజ డైరెక్షన్ ‘సీత’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ లోకి రాబోతున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్లో సక్సెస్ అయితే మరోసారి […]

సోనూకు సీతనే దిక్కు
Follow us

| Edited By:

Updated on: Feb 16, 2019 | 2:58 PM

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మరోసారి తెలుగుతెరపైకి వస్తున్నాడు నటుడు సోనూ సూద్. విలన్ గా సోనూసూద్ పరిచయంలేని వ్యక్తి, అరుంధతి సినిమాతో ఫుల్ స్టార్ దమ్ పెంచేసుకున్నాడు సోనూ. కామెడీ విలన్ గా కూడా సోనూ బాగా ఎంటర్ టైన్ చేశాడు. అయితే.. శ్రీనువైట్ల ఆగడు దెబ్బకి టాలీవుడ్ కి దూరమైన సోనూ.. ప్రస్తుతం తేజ డైరెక్షన్ ‘సీత’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ లోకి రాబోతున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్లో సక్సెస్ అయితే మరోసారి టాలీవుడ్ లో చక్రం తిప్పాలని చూస్తున్నాడట.

కాగా.. ప్రస్తుతం సోనూ కేరీర్ పరంగానే కాకుండా.. ఆర్థికంగా కూడా ఇప్పుడు కాస్త ఇబ్బందిలోనే ఉన్నాడని టాక్. కాగా మణికర్ణిక సినిమా విషయంలో కూడా వివాదాల నేపథ్యంలో ఆ సినిమాకి కాల్ షీట్స్ ఇచ్చి నష్టపోయాడు సోనూ. ఇలాంటి టైంలో సోనూకు సీత సినిమా ఆఫర్ రావడంతో కాస్త ఊరట కలిగించే విషయమే. తేజ కూడా తన సినిమాలో విలన్ కి ఒక కొత్త రోల్ ను పరిచయం చేస్తూంటాడు. ఈ విధంగా అయినా సోనూకు మళ్లీ కలిసి వస్తుందో చూడాలి. ఈ సినిమాలో బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ కలిసి నటిస్తున్నారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..