Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈనెల 27న గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఘన నివాళి, టీవీ9 యాజమాన్యానికి అభినందనలు

భగవంతుడు సాక్షాత్తూ మానవాళికి ఇచ్చిన ఓ గొప్ప వరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌. ఈనెల 27 వ..

ఈనెల 27న గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఘన నివాళి, టీవీ9 యాజమాన్యానికి అభినందనలు
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 23, 2021 | 5:10 PM

భగవంతుడు సాక్షాత్తూ మానవాళికి ఇచ్చిన ఓ గొప్ప వరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌. ఈనెల 27 వ తేదీన దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నివాళిగా శుభోదయం గ్రూప్‌ స్పాన్సర్‌ ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాల్ని మాధవపెద్ది సురేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 25 వేల పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మన మధ్య లేకపోయినా..పాటల రూపంలో ఇక్కడే ఉన్నారన్నారు. ఘంటసాల , బాలసుబ్రహ్మణ్యం ఇద్దరు సంగీత ప్రపంచానికి సూర్యచంద్రులాంటి వారని శుభోదయం గ్రూప్‌ ఛైర్మన్‌ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మందికిపైగా సింగర్స్‌ పాల్గొంటారని తెలిపారు. మద్రాసు నుండి ఎంతోమంది సంగీత విద్వాంసులు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి సపోర్ట్‌ చేస్తున్న టీవీ9 యాజమాన్యానికి వాళ్లు ధన్యవాదాలు తెలిపారు.

Read also :

అగ్రవర్ణాల మహిళలకు జగన్ సర్కారు కొత్త పథకం, ఈబీసీ నేస్తం పేరుతో ఆర్థికంగా వెనుకబాటులో ఉన్నవారికి ఏడాదికి 15 వేలు

భయపెడుతోన్న బాబా వంగా భవిష్యత్ అంచనాలు.. జూలై నెలలో భారీ సునామీ..
భయపెడుతోన్న బాబా వంగా భవిష్యత్ అంచనాలు.. జూలై నెలలో భారీ సునామీ..
ఇంటర్‌ 2025 విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఫలితాలు విడుదల!
ఇంటర్‌ 2025 విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఫలితాలు విడుదల!
పాడుబడిన ఇంట్లో నుంచి శబ్దాలు.. సాహసం చేసిన హీరోయిన్ చెల్లెలు
పాడుబడిన ఇంట్లో నుంచి శబ్దాలు.. సాహసం చేసిన హీరోయిన్ చెల్లెలు
29 రోజుల పగ.. వడ్డీతో తీర్చేసిన ముంబై.. కట్‌చేస్తే..
29 రోజుల పగ.. వడ్డీతో తీర్చేసిన ముంబై.. కట్‌చేస్తే..
ప్రభుత్వ బడిలో చేరమంటూ బైక్‌కి మైక్ కట్టి మాస్టర్ ప్రచారం.. ఎక్కడ
ప్రభుత్వ బడిలో చేరమంటూ బైక్‌కి మైక్ కట్టి మాస్టర్ ప్రచారం.. ఎక్కడ
నేడు తెలుగు రాష్ట్రాలకు వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!
నేడు తెలుగు రాష్ట్రాలకు వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!
అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కంటే ఉప్పు కొనడం మంచిదని తెలుసా..
అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కంటే ఉప్పు కొనడం మంచిదని తెలుసా..
348 రోజుల తర్వాత ఇచ్చిపడేసిన రోహిత్.. ఐపీఎల్ హిస్టరీలోనే..
348 రోజుల తర్వాత ఇచ్చిపడేసిన రోహిత్.. ఐపీఎల్ హిస్టరీలోనే..
మెగా DSC 2025లో ఉచితంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్..!
మెగా DSC 2025లో ఉచితంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్..!
ఇంట్లో శివలింగాన్ని పూజించడానికి వాస్తు నియమాలు ఏమిటంటే..
ఇంట్లో శివలింగాన్ని పూజించడానికి వాస్తు నియమాలు ఏమిటంటే..