Ranga Marthanda: కృష్ణవంశీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌.. ఆ నిర్ణయం తీసుకుంటారా.?

Ranga Marthanda: క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ నుంచి కొత్త సినిమా రాక చాలా ఏళ్లు అవుతోంది. 2017లో వచ్చిన 'నక్షత్రం' తర్వాత మళ్లీ ఇంకో సినిమాను..

Ranga Marthanda: కృష్ణవంశీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌.. ఆ నిర్ణయం తీసుకుంటారా.?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 22, 2021 | 7:27 AM

Ranga Marthanda: క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ నుంచి కొత్త సినిమా రాక చాలా ఏళ్లు అవుతోంది. 2017లో వచ్చిన ‘నక్షత్రం’ తర్వాత మళ్లీ ఇంకో సినిమాను కృష్ణవంశీ డైరెక్ట్ చేయలేదు. సుమారు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న కృష్ణ వంశీ రంగ మార్తాండ పేరుతో ఓ సినిమాను పట్టాలెక్కించారు. అంచనాలకు తగ్గట్లుగానే మరాఠలో సూపర్‌ హిట్‌ అయిన నటసామ్రాట్‌ చిత్రాన్ని తెలుగులో ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. ఇక ఇందులో ప్రకాష్‌ రాజ్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా రామ్యకృష్ణతో పాటు పలువురు స్టార్‌ యాక్టర్స్‌ నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమై చాలా కాలం అవుతోన్న ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. అయితే కరోనా కారణంగా కొన్ని రోజులుగా షూటింగ్‌ వాయిదా పడితే తాజాగా కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం చిత్ర షూటింగ్‌ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ సినిమాను థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారనేది సదరు వార్త సారంశం.

థియేటర్లు పూర్తి స్థాయిలో నడవకపోవడం, ప్రేక్షకులకు కూడా థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించని కారణంగా కృష్ణ వంశీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎంతో ప్రతీష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కృష్ణ వంశీ ఓటీటీలోనే విడుదలకు ఒప్పుకుంటారా.? లేదా థియేటర్‌లోనే విడుదల చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

Also Read: Hero Kartikeya: స్టైల్ మార్చిన యంగ్ హీరో.. ఈ సారి అదరగొట్టే ప్లానే వేశాడుగా.. కార్తికేయ న్యూ ఫొటోస్…

క్యూట్‏గా నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. పాన్ ఇండియా లెవల్లో ఈ హీరోయిన్‏కు క్రేజ్ ఎక్కువే..

Ali Reza: తండ్రి కాబోతున్న తెలుగు బిగ్ బాస్ కంటిస్టెంట్.. ఆనందంలో చిందులేసిన అలీ రెజా ఫొటోస్…

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు