ఒకరు కాదు ఇద్దరు కాదు..వందల మందిని మడతపెట్టేసిన కిలాడీ.. హానీ ట్రాప్ కేసులో ఎవరా లేడీ..! ఇదే ఇప్పుడు సస్పెన్స్

ఒకరు కాదు ఇద్దరు కాదు... వందల మంది. హైదరాబాద్‌లోనే కాదు. ముంబై, జైపూర్‌ చాలా చోట్లకు పాకిందీ కిలాడీ గుంపు. శ్రీకాంత్‌ లాంటి వాళ్లు ఎంతోమంది పరువు పోతుందని బయటపడలేక లోలోపలే కుమిలిపోతున్నారు. నిజామాబాద్ హానీ ట్రాప్ కేసుల సంచలన విషయాలు వెలుగులేకి వస్తున్నాయి.

ఒకరు కాదు ఇద్దరు కాదు..వందల మందిని మడతపెట్టేసిన కిలాడీ.. హానీ ట్రాప్ కేసులో ఎవరా లేడీ..! ఇదే ఇప్పుడు సస్పెన్స్
Honey Trap
Follow us

|

Updated on: Apr 02, 2021 | 10:01 AM

Nizamabad Honey Trap: నిజామాబాద్‌ హనీ ట్రాప్‌ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. కిలాడీ లేడీల వలపు వలకు చిక్కిన లిస్ట్‌ చాంతాడంత తేలుతోంది. శ్రీకాంత్‌తో పాటు ఈ లిస్ట్‌లో చాలామంది బాధితులున్నట్లు సమాచారం. అయితే వారంతా తాము బయటికొస్తే పరువు పోతుందని ఫిర్యాదు చేయడంలేదు. నిజామాబాద్‌ జిల్లా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థి శ్రీకాంత్‌ ఆత్మహత్య కేసులో పోలీసు దర్యాప్తు స్పీడ్‌ అందుకుంది.

శ్రీకాంత్‌ కాల్‌ డేటా, సిగ్నల్‌ డంప్‌ను పరిశీలిస్తున్నారు పోలీసులు. కిలాడీ లేడీ బ్లాక్‌మెయిల్ దందా ఎక్కడి నుంచి నడిపారానే దానిపై ఆరా తీస్తున్నారు. శ్రీకాంత్‌తోపాటు లిస్ట్‌లో చాలా మంది బాధితులు ఉన్నట్టు విచారణలో తేలింది. పరువు పోతుందని ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడంలేదు బాధితులు. హైదరాబాద్‌, ముంబై, జైపూర్‌ కేంద్రంగా గ్యాంగ్‌ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శ్రీకాంత్‌ తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు స్పీడప్ అయింది.

నిజామాబాద్‌ జిల్లా నవీపేటకు చెందిన శ్రీకాంత్‌ హైదరాబాద్‌లో ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. నేను సింగిల్‌. నీతో చాట్‌ చేయాలని అనుకుంటున్నా అంటూ వచ్చిన మెసేజ్‌కు స్పందించడమే ఈ కుర్రాడు చేసిన తప్పు. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేస్తూ ఓ లేడీ కవ్విస్తూ మాట్లాడింది. తర్వాత వీడియో కాల్‌ చేసి చాటింగ్‌ చేసింది. నగ్న వీడియోలు కావాలంటూ రెచ్చగొట్టి ట్రాప్‌ చేసింది.

ఆ తర్వాత నుంచి యువకుడికి వేధింపులు పెరిగాయి. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు యూట్యూబ్‌లో పెడతానంటూ టార్చర్‌ మొదలైంది. తన బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న 24 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేసినా బెదిరింపులు ఆగలేదు. భయపడిన యువకుడు నాలుగు రోజుల కిందట సొంతూరు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ముఠాలు ఇటీవల పెరిగాయని…ఫోన్‌కు వచ్చే మేసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Corona: దశదిన కర్మకు వెళ్లినవారిలో 26 మందికి పాజిటివ్.. నిర్ధారించిన వైద్యాధికారులు.. భయం గుప్పిట్లో గ్రామస్థులు

PM Modi Prayers at Madurai Temple Photos: మదురైలోని మీనాక్షి దేవి ఆలయంలో ప్రధాని మోదీ పూజలు..

Lockdown: మాస్క్ పెట్టుకోండి మొర్రో అంటున్నా వినరు.. మరోసారి దూసుకొచ్చింది.. మూడు వారాాలు లాక్‌డౌన్‌ పడింది…

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు