Hyderabad: ఓర్నీ.. ఏం మనిషివిరా అయ్యా.. గుట్కా కోసం మనిషిని చంపేశావా..?

గుట్కా విషయంలో నలుగురు మధ్య గొడవ ఒకరి హత్యకు దారితీసింది. ఈ దారుణమైన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జీఐఏ పోలిస్టేషన్ పరిధి గగన్ పహాడ్ లోని పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది. గగన్ పహాడ్ లోని లియో ల్యామినెట్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డ్ గా ఉద్యోగం చేస్తున్నారు విజయ్ బహుదూర్ (52).

Hyderabad: ఓర్నీ.. ఏం మనిషివిరా అయ్యా.. గుట్కా కోసం మనిషిని చంపేశావా..?
Gutka
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Feb 10, 2024 | 10:23 PM

గుట్కా విషయంలో నలుగురు మధ్య గొడవ ఒకరి హత్యకు దారితీసింది. ఈ దారుణమైన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జీఐఏ పోలిస్టేషన్ పరిధి గగన్ పహాడ్ లోని పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది. గగన్ పహాడ్ లోని లియో ల్యామినెట్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డ్ గా ఉద్యోగం చేస్తున్నారు విజయ్ బహుదూర్ (52). విధులు ముగించుకుని రూమ్ కు వెళ్ళాడు విజయ్ బహుదూర్. అన్నం తిన్న తరువాత నడుచుకుంటూ సెక్యూరిటీ రూమ్ వద్దకు వచ్చాడు.

అయితే సెక్యూరిటీ రూమ్‌లో అప్పటికే తిష్టవేశారు నిత్యానందు, గొళ్ళు, చోటు కుమార్ అనే నలుగురు. అప్పటికీ అందరి మధ్య గుట్కా విషయంలో గొడవ జరుగుతోంది. అప్పుడే వచ్చిన విజయ్ సర్ధి చెప్పేందుకు ప్రయత్నించాడు. దీంతో విజయ్ బహుదూర్ ను చోటు కుమార్ అనే వ్యక్తి కూరగాయలు కోసే చాకుతో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ విజయ్ బహుదూర్ నడుచుకుంటూ వెళ్ళి తన రూమ్ లో కుప్పకూలిపోయాడు. ఇదీ గమనించిన కుటుంబ సభ్యులు కంపెనీ యాజమాన్యంకు సమాచారం అందివ్వడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే విజయ్ బహదూర్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్జీఐఏ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. ఈఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు ఆధారంగా నిత్యానంద అనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్