AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలో మరో యువతి అదృశ్యం.. తొలి జీరో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులు

రాష్ట్రంలో మరో యువతి మిస్సింగ్ అయ్యింది. అయితే ఈ మేరకు సదరు యువతి సంబంధీకులు.. వరంగల్‌లోని సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అది కూడా జీరో ఎఫ్ఐఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలి జీరో ఎఫ్ఐఆర్‌ కావడం విశేషం. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ రూరల్ జిల్లాలోని శాయంపేట మండలం.. గోవిందాపూర్‌కు చెందిన 24 సంవత్సరాల ఓ యువతి కనిపించడం లేదు. దీంతో సదరు యువతి చిన్నాన్న వరంగల్‌లోని […]

రాష్ట్రంలో మరో యువతి అదృశ్యం.. తొలి జీరో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 08, 2019 | 12:02 AM

Share

రాష్ట్రంలో మరో యువతి మిస్సింగ్ అయ్యింది. అయితే ఈ మేరకు సదరు యువతి సంబంధీకులు.. వరంగల్‌లోని సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అది కూడా జీరో ఎఫ్ఐఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలి జీరో ఎఫ్ఐఆర్‌ కావడం విశేషం. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ రూరల్ జిల్లాలోని శాయంపేట మండలం.. గోవిందాపూర్‌కు చెందిన 24 సంవత్సరాల ఓ యువతి కనిపించడం లేదు. దీంతో సదరు యువతి చిన్నాన్న వరంగల్‌లోని సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం నుంచి ఆమె కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా, గోవిందాపూర్.. శాయంపేట పీఎస్ పరిధిలోకి వస్తుంది. కానీ ఆ యువతి చిన్నాన.. వరంగల్ సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుబేదారి పోలీసులు.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఆ తర్వాత దాన్ని శాయంపేట పీఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.

మిస్సింగ్ అయిన యువతి ఫోన్ నంబర్.. కాల్ డేటా ఆధారంగా.. రెండు పోలీస్ స్టేషన్ల వారు ఈ కేసు విచారణ చేపడుతున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సుబేదారి పోలీసులను వరంగల్ సీపీ రవీందర్ అభినందించారు.

బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా